లైంగికదాడి బాధితురాలికి న్యాయం చేయాలని బాధితురాలి బంధువులు, గ్రామస్థులు ఆదివారం పోలీస్స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలం పెరుకపల్లికి చెందిన 60 ఏండ్ల వృద్ధు
తెలంగాణ-ఛత్తీస్గఢ్ రాష్ర్టాల సరిహద్దులోని అటవీ ప్రాంతంలో మందు పాతర్లను అమర్చుతున్న ఆరుగురు మావోయిస్టులను ములుగు జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. శనివారం జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో ఎస్పీ వివర�
పోలీసులను లక్ష్యంగా చేసుకొని అడవుల్లో మావోయిస్టులు ఏర్పాటు చేసిన మందు పాతర్ల కారణంగా అమాయక ప్రజలు బలవుతున్నారని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పౌర హక్కుల సంఘం నాయకులు వారి చర్యలను ఖండించాలని ములుగు ఎ�
ఆసియా ఖండంలోనే అతిపెద్దదైన మేడారం సమ్మక్క-సారలమ్మల గిరిజన జాతరకు వచ్చే కోట్లాది మంది భక్తులకు పైసా ఖర్చు లేకుండా దర్శనం కల్పించేలా చర్యలు తీసుకున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శ
మావోయిస్టుల మాయమాటలు నమ్మి మోసపోవద్దని ఎస్పీ శబరీష్ ప్రజలకు సూచించారు. మావోయిస్టు దంపతులు గురువారం ఎస్పీ సమక్షంలో లొంగిపోయారు. ఈ సందర్భంగా ఓఎస్డీ అశోక్కుమార్తో కలిసి వివరాలు వెల్లడించారు.
ములుగు ఎస్పీగా 2017 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అధికారి డాక్టర్ పీ శబరీష్ను నియమిస్తూ సీఎం శాంతికుమారి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడ ఎస్పీగా పనిచేస్తున్న గౌష్ఆలంను ఆదిలాబాద్ జిల్లాకు బదిలీ చేశా�