NEET Exam | ఆదివారం నిర్వహించనున్న నీట్ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని జిల్లా ఎస్పీ జానకీ వెల్లడించారు. పరీక్ష కేంద్రాల్లోకి ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదని వెల్లడించారు.
మహబూబ్నగర్ జిల్లాలో పోలీసులు ఆంక్షలు విధించింది. శాంతి భద్రతల దృష్ట్యా జిల్లా అంతటా పోలీస్ యాక్ట్ 30ని (Police Act) అమలు చేస్తున్నారు. సోమవారం (డిసెంబర్ 2) నుంచి జనవరి 1 వరకు జిల్లా అంత ఆమలులో ఉండనున్నాయి.
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఫాతిమా విద్యాలయం, జయప్రకాశ్నారాయణ ఇంజినీరింగ్ కళాశాలలో గురువారం డీఎస్సీ పరీక్షలు తొలిరోజు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. అభ్యర్థులు ఉదయం 7 గంటల నుంచే పరీక్షా కేంద్రాలకు �
రేవంత్రెడ్డి.. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా మహబూబ్నగర్ జిల్లా అభివృద్ధిపై సమీక్ష నిర్వహించనున్నారు. మహబూబ్నగర్ జిల్లాలో మంగళవారం సీఎం రేవంత్రెడ్డి పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి నేరుగా హె
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో వరుస హత్యలకు పాల్పడుతున్న సైకో హంతకుడిని అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించినట్లు మహబూబ్నగర్ ఎస్పీ జానకి తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర�