రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మార్కెట్ యార్డుల్లో జొన్న పంట తడిసింది. ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంట కండ్ల ఎదుట తడిసిపోతుండడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు.
ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా యాసంగి సీజన్లో రైతులు పండించిన జొన్న పంట చేతికొచ్చింది. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పంటను ఇండ్లలో నిల్వ చేసుకోలేక శివార
రాష్ట్రంలో జొన్న పంట దిగుబడిలో సగమే కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మార్క్ఫెడ్ను నోడల్ ఏజెన్సీగా నిర్ణయిస్తూ జొన్న కొనుగోలుపై గురువారం వ్యవసాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
జొన్న రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రైతులు పండించిన మొత్తం జొన్న పంటను మార్క్ఫెడ్ ద్వారా మద్దతు ధరకు కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు మార్క్ఫెడ్ను
అకాలవర్షాలు రైతులపాలిట ఆశనిపాతంలా మారుతున్నాయి. సంగారెడ్డి జిల్లాలో మంగళవారం రాత్రి, బుధవారం కుండపోతగా వర్షం కురవడంతో పలుచోట్ల పంటలకు నష్టం వాటిల్లింది. జిల్లాలో అత్యధికంగా రామచంద్రాపురం మండలంలో 13.3 సె
ఏజెన్సీలో సంప్రదాయ పద్ధతుల్లో సాగు చేస్తున్న చిరుధాన్యాలకు మంచి గిరాకీ ఉంది. గిరిజనులు కొండలు, గుట్టలను చదును చేసి వాటిలో జొన్నలు, సజ్జలు, సామలు, రాగి, కందులు, బొబ్బర్లు, మినుము, పెసర, గో ధుమ, శనగ వంటి పంటలను �