ఒకప్పుడు విలన్గా ప్రేక్షకులకి సుపరిచితుడైన సోనూసూద్ ఇప్పుడు రియల్ హీరోగా మారాడు. ఇప్పుడు ఆయనని వెండితెరపై విలన్గా చూసేందుకు ప్రేక్షకులు ఏ మాత్రం ఇష్టపడడం లేదు. ఆ మధ్య ఓ బుడతడు సోనూసూ
ఆచార్యలో సోనూ సూద్ లుక్ | ఆచార్య టీం కూడా సోనూకు శుభాకాంక్షలు తెలిపింది. అంతేకాకుండా ఆచార్య సినిమాలోని ఆయన లుక్ను రిలీజ్ చేసింది. నుదుట బొట్టు పెట్టుకుని పిలకతో సోనూసూద్ లుక్ కొత్తగా ఉంది.
సోనుసూద్.. తెరమీద ప్రతినాయకుడు. ఎదలోతుల్లో నిజ నాయకుడు! పేదల కష్టాలకు స్పందిస్తారు. తక్షణసాయం అందిస్తారు. ఆయన నిలబెట్టిన జీవితాలు, ఊపిరి పోసిన ప్రాణాలు అనేకం! ఒక దశలో ప్రభుత్వాలు కూడా సోనుసూద్ వైపు ఆశగా �
చేతికి ఎముక లేదన్నట్టు సాయం చేసుకుంటూ వెళుతున్న సోనూసూద్ సెకండ్ వేవ్ సమయంలో చాలా మందికి అండగా నిలిచాడు. అవసరమైన వారికి కాన్సన్ట్రేటర్స్ పంపి ఎందరో ప్రాణాలు నిలిపాడు. దేశంలో పలు చోట్ల ఆక్సి�
ఎక్కడైనా కష్టం ఉంది అనే మాట వినిపిస్తే చాలు వెంటనే స్పందించడం సోనూసూద్ అలవాటు. అవసరంలో ఉన్నవారి కోసం ఇప్పటికి దాదాపు రూ. 30 కోట్లకు పైగా సొంత డబ్బు ఖర్చు పెట్టాడు. ఈయన చేసిన మంచి పనులే కోట్లాది మంది అభిమ�
సోనూసూద్ | రీల్ లైఫ్లో విలన్గా నటించినప్పటికీ, రియల్ లైఫ్లో మాత్రం హీరోగా పేరు ప్రఖ్యాతులు గడించాడు. అలాంటి సోనూసూద్ పట్ల ఓ బుడ్డోడు అభిమానం
ఆమె ప్రేరణతోనే సేవా కార్యక్రమాలు మంత్రి కేటీఆర్ అంటే ప్రత్యేక గౌరవం సినీనటుడు సోనూసూద్.. ఐటీశాఖ మంత్రితో భేటీ హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ): ప్రజలకు సేవ చేసేందుకు తన తల్లే స్ఫూర్తి అని సినీనటుడు సోన
హైదరాబాద్ : తన సేవా కార్యక్రమాలతో దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటుడు సోనుసూద్ మంగళవారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారక రామారావును ప్రగతిభవన్లో మర్యాదపూర్వకంగా క�
ముంబై: బాలీవుడ్ నటుడు సోనూ సూద్ కరోనా విపత్తు వేళ తన పెద్ద మనసును చాటుకుంటూనే ఉన్నాడు. ఇన్నాళ్లూ కరోనా వల్ల కష్టాలు పడిన వారికి అండగా నిలిచిన ఈ రియల్ హీరో.. ఇప్పుడు వ్యాక్సినేషన్పై దృష్టి సా
గతేడాది కరోనా మహమ్మారి వచ్చినప్పటి నుంచీ కష్టాల్లో ఉన్న వాళ్లకు ఆపద్బాంధవుడు అయ్యాడు నటుడు సోనూ సూద్. ఎవరు ఏం అడిగినా కాదనకుండా ఇస్తుండటంతో సాయం కావాలంటూ దేశం నలుమూలల నుంచీ అతనికి వేల
సోనూసూద్ ఇప్పుడు ఆయన పేద ప్రజల ఆపద్భాందవుడు. అడిగిన వారికి లేదనకుండా సాయాలు చేస్తున్న సోనూసూద్ ఎంతో కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నారు. తన గురించి కన్నా ప్రజల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ప�
న్యూఢిల్లీ: సివిల్ సర్వీసుల్లో ఉద్యోగాన్ని సాధించడమే లక్ష్యంగా ఉన్నప్పటికీ.. సరైన వసతులు, ఆర్థిక వెసులుబాట్లులేని వారికి ఉచితంగా కోచింగ్ స్కాలర్షిప్స్ అందించేందుకు సోనూసూద్ ముందుకొచ్చారు.‘సంభవం