రియల్ హీరో సోనూసూద్ కరోనా కష్టకాలంలో తనకు చేతనంత సాయం చేసుకుంటూ వెళుతున్నారు. రీసెంట్గా నాగ్పూర్కు చెందిన భారతి అనే యువతి ఊపరితిత్తులు కరోనా వలన 85 శాతం దెబ్బతినడంతో ఆమెకు మెరుగైన వైద్�
బెంగళూరు,మే 5: కరోనా కారణంగా దేశంలోని ప్రజలు ఎదుర్కొంటున్నఇబ్బందులును పరిష్కరిస్తూ వారిపాలిట ఆపద్భాంధవుడిగా మారారుహీరో సోనూసూద్. ఇప్పుడు మరోసారి తన సేవా గుణాన్ని చాటుకున్నారుసోనూ సూద్ బృందం సభ్యులు. �
న్యూఢిల్లీ: కరోనా కల్లోలంలో హీరోగా నిలిచిన ప్రముఖ విలన్ పాత్రధారి సోనూసూద్ పై గ్లోబల్ సెన్సేషన్ ప్రియాంక చోప్రా ఇన్స్టాగ్రాంలో ప్రశంసలు కురిపించారు. కరోనా కారణంగా అనాథలైన పిల్లల గురించి ఏదైనా చేయాలని
న్యూఢిల్లీ: తాను ఆర్డరు చేసిన ఆక్సిజన్ కాంసంట్రేటర్స్ సరఫరా విషయమై చైనా తాత్సారం చేస్తున్నదని ప్రముఖ నటుడు, మానవతావాది సోనూ సూద్ చేసిన ఆరోపణపై భారత్ లోని చైనా రాయబారి స్పందించారు. కోవిడ్-19పై పోరాటంలో భార
ఒకప్పుడు టీవీలో అడ్వర్టయిజ్మెంట్ వస్తుందంటే, అందులో అమితాబ్ బచ్చన్లూ, మహేశ్ బాబులూ కనబడేవారు. సబ్బులు, క్రీములు, పౌడర్లకు అయితే టాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా ఫామ్లో ఉన్న హీరోయిన్లంతా దర్శనమిచ్చ�
ముంబై: లాక్డౌన్ సమయంలో ఎందరో పేదలకు అండగా నిలబడి సాయమందించి ప్రశంసలు పొందిన సినీ నటుడు సోనూసూద్కు కరోనా సోకింది. ఈ విషయాన్ని తన అభిమానులకు ఆయనే ట్విట్టర్లో శనివారం తెలిపారు. స్వీయ నిర్బంధంలో ఉన్నానన
ముంబై: ప్రముఖ నటుడు, కరోనా కష్టకాలంలో ఎంతో మంది పేదలకు ఆర్థికంగా సాయం చేస్తూ మంచి పేరు తెచ్చుకున్న సోనూసూద్కు కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ ఉదయం ఆయనకు కరోనా పాజిటివ్గా తేలింది. ఈ విషయాన్ని �
ముంబై: కరోనా కాలంలో ఎంతో మంది పేదలకు అండగా నిలిచి సాయం చేసిన రియల్ హీరో సోనూసూద్ ఇప్పుడు బ్యాండు సేవలు కూడా అందిస్తానని ముందుకొచ్చారు. ‘పెండ్లి బాజా వాయించే వారి కోసం ఎదురు చూస్తున్నారా.. అయితే మమ్మల్ని
లాక్డౌన్ సమయంలో చేతికి ఎముక లేదన్నట్టు సగటు మానవుడికి సాయం చేసుకుంటూ వచ్చిన రియల్ హీరో సోనూసూద్. సాయం అడగాలే కాని లేదనకుండా ఆదుకున్నాడు సోనూ. సినిమాలలో విలన్ పాత్ర పోషించినప్పటికీ, రి�
మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ తెరకెక్కిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘ఆచార్య’. హైదరాబాద్కు సమీపంలో వేసిన భారీ టెంపుల్ సెట్లో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఈ చిత్రాన్ని మే 13న ప�
చండీగఢ్, ఏప్రిల్ 11: సినీ నటుడు సోనూసూద్ను పంజాబ్ ప్రభుత్వం కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్గా నియమించింది. ఈ విషయాన్ని పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ ఆదివారం ప్రకటించారు. కరోన
కరోనా విలయతాండవం చేస్తున్న సమయంలో ప్రభుత్వం లాక్ డౌన్ ఏర్పాటు చేయడంతో ఎంత మంది రోడ్డున పడ్డారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. బతుకు జీవుడా అన్నట్టు పొట్ట చేత పట్టుకొని కాలి నడక సొంతూళ�