న్యూఢిల్లీ: సివిల్ సర్వీసుల్లో ఉద్యోగాన్ని సాధించడమే లక్ష్యంగా ఉన్నప్పటికీ.. సరైన వసతులు, ఆర్థిక వెసులుబాట్లులేని వారికి ఉచితంగా కోచింగ్ స్కాలర్షిప్స్ అందించేందుకు సోనూసూద్ ముందుకొచ్చారు.‘సంభవం
ఎలాంటి ఫలితం ఆశించకుండా పేదలకు, సామాన్యులకు సాయం చేసుకుంటూ వెళుతున్న గొప్ప మానవతావాది సోనూసూద్. గత ఏడాది కరోనా నుండి సోనూసూద్ సాయాలు అప్రతిహతంగా కొనసాగుతున్నాయి. ఈ ఏడాది కరోనా సెకండ్ వేవ్ వ�
కరోనా కష్టకాలంలో దేవుడిలా మారి అందరికి సాయాలు చేస్తున్నరియల్ హీరో సోనూసూద్. అడిగిన వారికి లేదనకుండా సాయం చేస్తూ ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకున్నారు. ఆయన క్రేజ్ రోజురోజుకు పెరుగుతూ పోతుం�
కాలినడకన ముంబైకి వికారాబాద్వాసి పరిగి, జూన్ 10: కరోనా సమయంలో వేలమందికి సహాయం చేస్తున్న సినీనటుడు సోనూసూద్ను కలిసేందుకు వికారాబాద్ జిల్లా దోమ మండలం దోర్నాల్పల్లికి చెందిన వెంకటేశ్ కాలినడక ముంబై వె�
ప్రజల కష్టాలని తన కష్టాలుగా భావించి అడిగిన వారికి లేదనకుండా సాయం చేస్తున్న రియల్ హీరో సోనూసూద్. ప్రాంతాలకు అతీతంగా సేవలు చేసుకుంటూ పోతున్న సోనూసూద్ సమస్యలపై వెంటనే స్పందిస్తున్నారు. స�
కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ వలన పేదప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆస్పత్రిలో చికిత్స పొందేందుకు నానా కష్టాలు పడుతున్నారు. వారి బాధలను గుర్తించిన సోనూ
ముంబై : తెలంగాణలోని కరీంనగర్లో ఓ వ్యక్తి మటన్ దుకాణానికి నటుడు సోనూసూద్ పేరు పెట్టాడు. ఇది వార్తాంశంగా ప్రచారమై సోనూసూద్ దృష్టికి వచ్చింది. దీనిపై ఆయన స్పందిస్తూ నేను శాఖాహారిని.. అటువంటిది �
కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో చాలా మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. కొందరికి సమయానికి వైద్యం దొరక్క చనిపోతుంటే మరి కొందరు ఆక్సిజన్ అందక ప్రాణాలు విడుస్తున్నారు. ఈ క్రమం�
అడిగిన వారికి లేదనకుండా సాయం చేస్తూ అందరి మన్నలు పొందుతున్న రియల్ హీరో సోనూసూద్. గత ఏడాది కన్నా ఈ ఏడాది దుర్భర పరిస్థితులు నెలకొన్నాయని చెబుతున్న సోనూసూద్ సరైన వసతుల్లేక ఎంతోమంది కరోనాతో �