కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ వలన పేదప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆస్పత్రిలో చికిత్స పొందేందుకు నానా కష్టాలు పడుతున్నారు. వారి బాధలను గుర్తించిన సోనూ
ముంబై : తెలంగాణలోని కరీంనగర్లో ఓ వ్యక్తి మటన్ దుకాణానికి నటుడు సోనూసూద్ పేరు పెట్టాడు. ఇది వార్తాంశంగా ప్రచారమై సోనూసూద్ దృష్టికి వచ్చింది. దీనిపై ఆయన స్పందిస్తూ నేను శాఖాహారిని.. అటువంటిది �
కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో చాలా మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. కొందరికి సమయానికి వైద్యం దొరక్క చనిపోతుంటే మరి కొందరు ఆక్సిజన్ అందక ప్రాణాలు విడుస్తున్నారు. ఈ క్రమం�
అడిగిన వారికి లేదనకుండా సాయం చేస్తూ అందరి మన్నలు పొందుతున్న రియల్ హీరో సోనూసూద్. గత ఏడాది కన్నా ఈ ఏడాది దుర్భర పరిస్థితులు నెలకొన్నాయని చెబుతున్న సోనూసూద్ సరైన వసతుల్లేక ఎంతోమంది కరోనాతో �
కరోనా వేళ కరుణ చూపుతున్నారు సెలబ్రిటీలు. టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు కొవిడ్ రెండో తాకిడికి కకావికలమవుతున్న భారత్కు బాసటగా నిలుస్తున్నారు. నటులు, సాంకేతిక నిపుణులు ‘మేము సైతం’ అంటూ నడుం బిగిస్తున్�
చేతికి ఎముక లేదన్నట్టు అడిగిన వారందరికి సాయాలు చేసుకుంటూ వెళుతున్నాడు సోనూ సూద్. గత ఏడాది తన సొంత ఖర్చుతో సేవా కార్యక్రమాలు మొదలు పెట్టిన సోనూ ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. సినిమాలలో విలన్ �
సోనూ సూద్ అంటే ఒకప్పుడు కేవలం నటుడు మాత్రమే. అందులోనూ ప్రతినాయక పాత్రలు వేసుకుంటాడు. ఆయనకు ఆ ఇమేజ్ మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం సోనూసూద్ రియల్ హీరో
కరోనా కష్టకాలంలో ప్రజలు ఎన్ని ఇబ్బందులకు గురవుతున్నారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. గత ఏడాది క్లిష్ట సమయంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టిన సోనూసూద్ ఇప్పుడు కూడా తన వంతు సాయాన్ని
అడిగిన వారికి లేదనకుండా సాయం చేస్తూ అందరి గుండెల్లో గూడు కట్టుకుంటున్నారు సోనూ సూద్. ఒకటి కాదు రెండు కాదు వేల కొలది సాయాలు చేసి ఎందరో ప్రాణాలు కాపాడారు. తాజాగా టాలీవుడ్ దర్శకుడు మెహర్ రమేష్ సా�
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి వచ్చినప్పటి నుంచీ గల్లీ నుంచి ఢిల్లీ వరకూ అందరికీ ఆపన్నహస్తం అందిస్తున్నాడు నటుడు సోనూ సూద్. ఈ కష్టకాలంలో అతన్ని అడిగితే చాలు ఏ సాయమైనా చేస్తాడన్న నమ్మక