Terrorists Attack | ఈశాన్య రాష్ట్రం అస్సాంలో ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. తిన్సుకియా (Tinsukia) జిల్లాలోని కాకోపథర్ (Kakopathar)లో గల భారత ఆర్మీ శిబిరం (Assam Army camp)పై ఉగ్రదాడి జరిగింది (Terrorists Attack).
దండకారణ్యంలో మళ్లీ తుపాకుల మోత మోగింది. మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య భీకర పోరు సాగింది. నువ్వా.. నేనా అన్నట్లు సాగిన యుద్ధంలో 17 మంది మావోయిస్టులు మృతిచెందగా.. నలుగురు జవాన్లు సైతం గాయపడ్డారు. మృతుల్లో రూ.25
Siachen glacier | హిమాలయాల్లోని సియాచిన్ గ్లేసియర్లో బుధవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆర్మీ ఆఫీసర్ మృతి చెందారు. మరో ముగ్గురు సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులైన స