ఉత్తరప్రదేశ్లోని గంగ, యమున, సరస్వతి (అంతర్వాహిని) నదుల సంగమ ప్రదేశం ప్రయాగ్రాజ్ వద్ద జనవరి 13 నుంచి ప్రారంభమయ్యే మహా కుంభమేళాకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తున్నది.
సర్కారు బడులను విద్యుత్తు బిల్లుల భారం నుంచి బయటపడేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఇప్పటికే రాష్ట్రంలోని 11 జిల్లాల్లో 1,521 బడుల్లో సౌర విద్యుత్తును అమర్చగా, మరో 5,267 స్కూళ్లల్లో సోలార్ �
ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని జనగలంచ సమీప అటవీ ప్రాంతంలో నివసిస్తున్న గొత్తికోయలకు రెడ్కో చైర్మన్ ఏరువ సతీశ్రెడ్డి సోలార్ లైట్లను పంపిణీ చేశారు. ఆదివారం ఆయన గూడేన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వా�
‘మన ఊరు-మ న బడి’ కార్యక్రమంలో భాగంగా విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ పాఠశాలల్లో సోలార్ విద్యుత్ అందిచేందుకు పనులు మొదలయ్యాయి.
రామచంద్రాపురం గ్రామంలో పలువురు రైతులు మిర్చి సాగు చేస్తున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి తీసే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. పంటను కాపాడుకునేందుకు నూతన మార్గాలనూ అన్వేషిస్తున్నారు.