చెరువుల్లో మట్టి తోడేళ్లు పడ్డాయి. పగలూ రాత్రి అనే తేడా లేకుండా మరీ తవ్వేస్తున్నాయి. ఇటుక బట్టీల అవసరాలకు ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని ఆసరాగా చేసుకొని కోట్ల విలువ చేసే మట్టిని తెగ తోడేస్తున్నాయి. ఒక బట్ట�
Illegal Soil Business | మధిర- దెందుకూరు ప్రధాన మార్గం పక్కనే గల ఓ వెంచర్లో రియల్ ఎస్టేటర్లు టిప్పర్ల ద్వారా మట్టిని తరలిస్తున్నారు. వెంచర్ల కోసం ఎటువంటి అనుమతులు లేకుండానే ఎర్రుపాలెం మండలం నుంచి మధిర మండలానికి టిప్ప�
Shamshabad | ఎర్రచందనం ఎలా ఖరీదైన వస్తువువో ఆదే స్థాయిలో ఎర్రమట్టి ఖరీదైనది కావడంతో వ్యాపారులకు కాసులు కురిపిస్తుంది. కొంతకాలం నుంచి ప్రభుత్వ, అసైన్డ్, సీలింగ్ భూముల్లో దర్జాగా ఎర్రమట్టి తవ్వకాలు చేస్తు అక్�
Soil Mafia | మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండలంలో మట్టి మాఫియా రెచ్చిపోతున్నది. రాత్రి అయ్యిందంటే చాలు వందల టిప్పర్లతో హైదరాబాద్తో పాటు ఇతర ప్రాంతాలకు మట్టిని తరలిస్తున్నారు.
జోగుళాంబ గద్వాల జిల్లాలో మట్టి మాఫియా రెచ్చిపోతున్నది. ఏ గుట్ట కనిపించినా రాత్రికి రాత్రే మాయం చేస్తున్నారు. చర్యలు తీసుకోవాల్సిన అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరించడంతో మట్టి మాఫియా ఆగడాలకు అంతే లేక