జాతీయస్థాయి సాఫ్ట్ బాల్ పోటీలకు ఎంపికైన బోధన్ మండలం సంగం గ్రామానికి చెందిన భానోత్ చందుకు విశ్రాంత ఎంఈఓ బాలగంగాధర్ తనవంతు సాయాన్ని అందజేశారు. ఇటీవల మెదక్ లో నిర్వహించిన సాఫ్ట్ బాల్ రాష్ట్ర స్థాయి పోటీల్�
పట్టణంలోని బాలగంగాధర్ తిలక్స్టేడియంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్-19 రాష్ట్ర స్ధాయి సాఫ్ట్బాల్ పోటీలు ఆదివారం ముగిశాయి. బాలుర విభాగంలో ఉమ్మడి మెదక్ జిల్లా, బాలికల విభాగంలో ఉమ్మడి నిజామాబాద్ �
బిహార్ రాష్ట్రంలోని పాట్నాలో నిర్వహించిన 41వ జాతీయ స్థాయి జూనియర్ సాఫ్ట్బాల్ పోటీల్లో నిజామాబాద్ జిల్లా క్రీడాకారులు ప్రతిభ చాటారు. ఈ నెల 21 నుంచి 25వ తేదీ వరకు జరిగిన ఫైనల్ మ్యాచ్లో తెలంగాణ రాష్ట్ర
పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థినులు ఎస్జీఎఫ్ అండర్-19 రాష్ట్ర స్థాయి సాఫ్ట్ బాల్ పోటీలకు ఎంపికయ్యారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జట్టుకు ఎంపికైన బుక్యా పుష్పలత, బీ.కళ్యాణి, బీ.అక్షయ ఈ నె