నగదు రహిత డిజిటల్ లావాదేవీలకు వీలుకల్పిస్తున్న యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) వ్యవస్థను విప్లవాత్మక రీతిలో అప్గ్రేడ్ చేసేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) కసర�
అమెజాన్ గోదాంలో మంగళవారం బీఐఎస్ హైదరాబాద్ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో బీఐఎస్ ధ్రువీకరణ లేని పలు రకాల గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులను సీజ్ చేశారు.
దేశంలో స్మార్ట్వాచీలకు గిరాకీ తగ్గిపోయింది. గత ఏడాది భారత్కు వాటి సరఫరా 30 శాతం పడిపోయింది మరి. వినియోగదారులకు సంతృప్తికర అనుభవం లేకపోవడం, కొరవడిన కొత్తదనం తదితర కారణాలే ఇందుకు కారణమని సోమవారం కౌంటర్�
ఆరోగ్య పరిరక్షణలో భాగంగా వాకింగ్, జాగింగ్ తదితర వ్యాయామాలు చేసే వారు రిస్ట్కు స్మార్ట్ వాచ్లను, బ్యాండ్లు, రింగ్లను ఉపయోగించటం కామన్గా మారింది. ఎన్ని కాలరీలు ఖర్చు చేశాం వంటి వివరాల వరకు ఓకే కాన�
టెక్ దిగ్గజం నథింగ్ (Nothing) సీఎంఎఫ్ పేరుతో న్యూ సబ్సిడరీ బ్రాండ్ను లాంఛ్ చేయగా, ఈ బ్రాండ్ స్మార్ట్వాచ్, ఇయర్బడ్స్తో త్వరలో కస్టమర్ల ముందుకు రానుంది.
ప్రముఖ స్మార్ట్వాచ్ బ్రాండ్ ఫైర్ బోల్ట్ దేశీ మార్కెట్లో శాటర్న్, టాక్ 3, నింజా ఫిట్ పేరుతో మూడు బడ్జెట్ స్మార్ట్వాచ్లను లాంఛ్ చేసింది. అద్భుతమైన పనితీరు, స్టైల్ను జోడిస్తూ ఈ లేటెస్ట్ స్మార్ట�
చండీగఢ్: ప్రభుత్వ ఉద్యోగుల కదలికలను స్మార్ట్ వాచ్తో గమనిస్తామని హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు. దీని ద్వారా వారి హాజరును కూడా తెలుసుకోవచ్చని అన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వ ఉ�