man kills wife, sleeps with body | ఆహారం విషయంలో గొడవ నేపథ్యంలో ఒక వ్యక్తి తన రెండో భార్యను కొట్టి చంపాడు. ఆ తర్వాత ఇద్దరు పిల్లలతో కలిసి రెండు రోజుల పాటు ఆ ఇంట్లో ఉన్నాడు. భార్య మృతదేహం పక్కనే మంచంపై నిద్రించాడు.
Woman Kills Husband | ఒక మహిళ తన ప్రియుడైన బావతో కలిసి భర్తను హత్య చేసింది. ఆ తర్వాత భర్త మృతదేహం పక్కన ఉన్న మంచంపై పిల్లలతో కలిసి నిద్రించింది. ఇంట్లో దోపిడీ జరిగినట్లు నమ్మించేందుకు ప్రయత్నించింది. కోడలుపై మామ అనుమా�
Man Kills Father | ఆస్తి వివాదంతోపాటు మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని ఒక యువకుడు తన తండ్రిని హత్య చేశాడు. ఇటుకతో తలపై కొట్టి చంపాడు. రాత్రంతా తండ్రి మృతదేహం పక్కనే నిద్రించాడు.
ఆరోగ్యకర జీవితం కోసం రోజూ రాత్రిపూట కనీసం 8 గంటల పాటు నిద్ర పోవాలని వైద్యులు సూచిస్తుం టారు. కానీ, దీనికి భిన్నంగా జపాన్లో 40 ఏండ్ల దైసుకే హోరీ అనే వ్యక్తి గత 12 ఏండ్ల నుంచి విచిత్రమైన సాధన చేస్తున్నాడు.
Man Sleeps On Railway Track | ఒక వ్యక్తి ఎంచక్కా గొడుగు వేసుకుని రైలు పట్టాలపై నిద్రించాడు. ఒక రైలు అతడ్ని సమీపించింది. గమనించిన లోకో పైలట్ ఆ రైలును నిలిపివేశాడు. ఆ వ్యక్తిని నిద్ర లేపి రైలు పట్టాల నుంచి పక్కకు వెళ్లమని చె�
Benjamin Basumatary | అస్సాంకు చెందిన ఒక రాజకీయ నాయకుడు బెడ్పై పడుకోగా ఆయన ఒంటిపై రూ.500 నోట్లు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో బీజేపీపై విమర్శలు వెల్లువెత్తాయి.
Drunk Groom |పెళ్లి రోజున వరుడు ఫుల్గా మద్యం సేవించి (Drunk Groom) వివాహ వేదిక వద్దకు వచ్చాడు. కారు నుంచి కిందకు దిగేందుకు కూడా చాలా ఇబ్బంది పడ్డాడు. అనంతరం పెళ్లి మండపంలో సరిగా కూర్చొలేకపోయాడు. మద్యం మత్తులో ఉన్న అతడు ప�
ఈ విషయం స్థానికులకు, ఆ గ్రామ సర్పంచ్, ఇతర గ్రామ పెద్దలకు తెలిసింది. దీంతో తాగి వచ్చి మద్యం మత్తులో స్కూల్లో నిద్రించిన టీచర్ కృష్ణమూర్తిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.