ప్రస్తుతం చాలా మంది ఒత్తిడి బారిన పడుతున్నారు. ఇంటి సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఉద్యోగ సమస్యలు చాలానే ఉంటున్నాయి. దీంతో ఆయా సమస్యలతో సగటు పౌరుడు ఇబ్బంది పడుతున్నాడు.
మనం ఆరోగ్యంగా ఉండాలంటే పౌష్టికాహారాన్ని తీసుకోవాల్సి ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. దీంతోపాటు రోజూ వ్యాయామం కూడా చేయాలి. అలాగే వేళకు భోజనం చేయాలి. సమయానికి నిద్రించాలి.
ప్రస్తుతం అధిక శాతం మంది కూర్చుని చేసే ఉద్యోగాలను నిర్వహిస్తున్నారు. చాలా మంది కూర్చునే ఎక్కువగా పనిచేస్తున్నారు. దీనికి తోడు నిత్యం అనేక సందర్భాల్లో తీవ్రమైన ఒత్తిడిని కూడా ఎదుర్కొంటున్నారు.
ప్రస్తుతం నడుస్తున్నది ఉరుకుల పరుగుల బిజీ యుగం కావడంతో అన్నింటిలోనూ అందరూ వేగాన్నే కోరుకుంటున్నారు. ప్రతిదీ వేగంగా కావాలని ఆలోచిస్తున్నారు. ఆ విధంగానే పనులు చేస్తున్నారు. అయితే అంతా బాగానే ఉన
రోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో వైరస్కు గురైనవారు, సాధారణ ప్రజలు నిద్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. లాక్డౌన్ కారణంగా తినడం, పడుకోవడం వంటి పనుల్లో మార్పులు రావడంతో నిద్ర సమస్యలు ముంచుక�