మధ్యాహ్న భోజనం చేసిన వెంటనే చాలామందికి నిద్రమత్తు, బద్దకం రావడం సహజం. ముఖ్యంగా కార్యాలయాల్లో పనిచేసేవారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. భోజనం చేసిన తర్వాత పనిపై ఏకాగ్రత తగ్గడం, ఉత్సాహం తగ్గిపోవడం వల్
నేటి వేగవంతమైన జీవనశైలిలో చాలామంది నిద్రకు సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదు. ఉద్యోగ ఒత్తిడి, వ్యక్తిగత బాధ్యతలు, మొబైల్ వినియోగం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు వంటి కారణాల వల్ల నిద్రలేమి సమస్య రోజురోజుకూ పె
నిద్రలేమి ప్రస్తుతం చాలా మందిని వేధిస్తున్న సాధారణ సమస్యగా మారింది. ఒత్తిడి, అనారోగ్యకరమైన జీవనశైలి, అధిక స్క్రీన్ టైమ్తోపాటు ఆహారపు అలవాట్లు కూడా నిద్ర నాణ్యతపై ప్రభావం చూపిస్తున్నాయి. అయితే కొన్ని ఆ�
ఆరోగ్యంగా ఉండాలంటే కేవలం మంచి ఆహారం తీసుకోవడం మాత్రమే కాదు, రోజువారీ జీవనశైలిలోని చిన్న చిన్న అలవాట్లపైనా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా రాత్రి పడుకునే ముందు చేసే కొన్ని సాధారణ అలవాట్లు క్రమంగ�
ఒక్క రాత్రి సరిగా నిద్రపోకపోయినా మరుసటి రోజు శరీరం బరువుగా అనిపించడం, ఆలోచనలు మందగించడం, చిన్న పనులు కూడా కష్టంగా అనిపించడం సాధారణమే. మెదడు పూర్తిగా కోలుకోవడానికి మంచి నిద్రకు ప్రత్యామ్నాయం లేకపోయినా, క
భారతదేశం ప్రస్తుతం నిశ్శబ్ద నిద్ర మహమ్మారిగా పేర్కొంటున్న ఒక పెద్ద సమస్యను ఎదుర్కొంటోంది. తాజాగా విడుదలైన నివేదిక ప్రకారం, దేశంలోని సుమారు 46 శాతం మంది పెద్దలు దీర్ఘకాలిక నిద్రలేమితో బాధపడుతున్నారు. ముఖ
బిజీ జీవనశైలి, కఠినమైన డెడ్లైన్లు, టెక్నాలజీ అధిక వినియోగం, చదువు, సామాజిక ఒత్తిళ్లు నిద్ర నాణ్యతను, పరిమాణాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ముఖ్యంగా యువతలో నిద్రలేమి సమస్య రోజురోజుకీ పెరుగుతోంది.
ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే ముందు వరకు మనం నిత్యం ఫోన్ లను ఉపయోగిస్తూనే ఉంటాం. ఉదయం లేచిన తరువాత నేల మీద కాలు పెట్టక ముందు నుండి రాత్రి నిద్రపోయే వరకు మనం ఫోన్ లను చూస్తూనే ఉంటాం.
ప్రస్తుత కాలంలో మనలో చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. రోజూ తగినంత నిద్రించడం మన శరీరానికి చాలా అవసరం. శరీరానికి విశ్రాంతి లభించడంతో పాటు శరీర మరమ్మత్తు కూడా మనం నిద్ర
ఆలస్యంగా తినడం అందరి సమస్యే. ఒక్కోసారి సమయం కలిసొచ్చి.. తినాల్సిన సమయం కంటే ముందే తింటారు. ఆలస్యంగా నిద్రపోవడం, రాత్రి పని చేసేవాళ్లకు అర్ధరాత్రి మళ్లీ ఆకలవుతుంది. రాత్రి రెండో డిన్నర్ లాగించేస్తారు.
నిద్ర అనేది మనషి శరీరానికి అత్యవసరం. సరైన మోతాదులో నీళ్లను తాగడం, వ్యాయామం చేయడం, పౌష్టికాహారం తీసుకోవడం ఎంత అవసరమో రోజూ తగినన్ని గంటల పాటు నిద్రించడం కూడా అంతే అవసరం.
ప్రస్తుతం చాలా మంది ఒత్తిడి బారిన పడుతున్నారు. ఇంటి సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఉద్యోగ సమస్యలు చాలానే ఉంటున్నాయి. దీంతో ఆయా సమస్యలతో సగటు పౌరుడు ఇబ్బంది పడుతున్నాడు.
మనం ఆరోగ్యంగా ఉండాలంటే పౌష్టికాహారాన్ని తీసుకోవాల్సి ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. దీంతోపాటు రోజూ వ్యాయామం కూడా చేయాలి. అలాగే వేళకు భోజనం చేయాలి. సమయానికి నిద్రించాలి.
ప్రస్తుతం అధిక శాతం మంది కూర్చుని చేసే ఉద్యోగాలను నిర్వహిస్తున్నారు. చాలా మంది కూర్చునే ఎక్కువగా పనిచేస్తున్నారు. దీనికి తోడు నిత్యం అనేక సందర్భాల్లో తీవ్రమైన ఒత్తిడిని కూడా ఎదుర్కొంటున్నారు.
ప్రస్తుతం నడుస్తున్నది ఉరుకుల పరుగుల బిజీ యుగం కావడంతో అన్నింటిలోనూ అందరూ వేగాన్నే కోరుకుంటున్నారు. ప్రతిదీ వేగంగా కావాలని ఆలోచిస్తున్నారు. ఆ విధంగానే పనులు చేస్తున్నారు. అయితే అంతా బాగానే ఉన