సీతారామ ప్రాజెక్టు కెనాల్ పనుల్లో భాగంగా శనివారం గార్ల-డోర్నకల్ రైల్వే స్టేషన్ల మధ్య ఐసోలైట్ రాడ్ తగిలి ఓహెచ్ఈ (ఓవర్ హెడ్ ఎలక్ట్రిసిటీ లైన్ ) వైర్ ఎగువ లైన్లో సాయంత్రం 5 గంటల ప్రాంతంలో తెగిపోయి�
సీతారామ ప్రాజెక్టు కాలువ నిర్మాణం కోసం భూములిచ్చిన తమకే ముందుగా సాగునీళ్లు ఇవ్వాలని అన్నపురెడ్డిపల్లి మండల రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చిన్న కాలువల ద్వారా స్థానిక చెరువులను నింపాలని, వాటి ద్
సీతారామ ప్రాజెక్టు కాలువ నిర్మాణం కోసం భూములిచ్చిన తమకే ముందుగా సాగునీళ్లివ్వాలని భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండల రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
మాజీ సీఎం కేసీఆర్ దూర దృష్టితో తమ పంట భూములకు సీతారామ జలాలు వచ్చాయనే ఆనందంలో రైతులు బెండాలపాడు శివారు సీతారామ ప్రాజెక్టు కాల్వ వద్ద కేసీఆర్ చిత్రపటానికి గురువారం జలాభిషేకం, క్షీరాభిషేకం చేశారు.
‘నీళ్లు లేక పంటలెండిపోతున్నాయి.. సాగునీళ్లు అందించి మా పంటలను కాపాడండి మహాప్రభో..’ అంటూ వేడుకుంటున్నారు భదాద్రి జిల్లాలోని చండ్రుగొండ, ములకలపల్లి మండలాల రైతులు. ఆరుగాలం శ్రమిస్తూ పంటలు సాగు చేస్తున్నామ�
నీళ్లలో ఆట సరదా ఇద్దరు చిన్నారులను బలి తీసుకున్నది. ఈ ఘటన సోమవారం ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడు గ్రామంలో చోటుచేసుకుంది. సోమవారం సెలవు దినం కావడంతో బుగ్గపాడు గ్రామానికి చెందిన మడుపల్లి జితేందర�
సీతారామ ప్రాజెక్టు కెనాల్ పనులను వేగవంతం చేశామని, అందుకు అవసరమైన నిధులను విడుదల చేస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. గురువారం సాయంత్రం యాతాలకుంట వద్ద సీతారామ ప
సీతారామ ప్రాజెక్ట్ కెనాల్ ద్వారా సాగు, తాగునీటిని తమ మండలానికి విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం నాయకులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వినోభానగర్ గ్రామ సమీపంలో చేపట్టిన సీతార�