ఎన్నికల సంఘం చేపట్టిన ‘సర్'లో ఆసక్తికర ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా సర్ వల్ల 35 ఏండ్ల తర్వాత ఇద్దరు అన్నదమ్ములు కలుసుకున్నారు. పంజాబ్లో ఉంటున్న రైల్వే ఉద్యోగి సీతారాంకు సర్లో భాగంగా ఆయన బాల్యంల�
మహానటి, సీతారామం సినిమాలతో తెలుగు హీరో అయిపోయారు దుల్కర్ సల్మాన్. మలయాళంతో సమానంగా తెలుగులోనూ స్టార్డమ్ను సొంతం చేసుకున్నారాయన. ప్రస్తుతం దుల్కర్ చేస్తున్న తెలుగు సినిమా ‘లక్కీభాస్కర్'. వెంకీ అట�
అయోధ్యలో నిర్మించిన రామమందిరం ప్రారంభోత్సవం, బాలరాముని విగ్రహ ప్రతిష్ఠాపన సందర్భంగా మహబూబ్నగర్ పట్టణంతోపాటు మండలంలోని వివిధ ఆలయాల్లో సోమవారం ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వివాహ వ్యవస్థపై తనకు సంపూర్ణమైన నమ్మకం ఉందని చెప్పింది ‘సీతారామం’ భామ మృణాల్ ఠాకూర్. తన స్నేహితుల్లో చాలా మంది పెళ్లి చేసుకొని సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నారని ఈ అమ్మడు పేర్కొంది. ఆమె నటించిన ‘మేడ్�
Mrunal Thakur | సినిమా కళాత్మక వ్యాపారం. తారలు తమ క్రేజ్ను బట్టి పారితోషికాన్ని డిమాండ్ చేస్తుంటారు. ప్రస్తుతం తెలుగు తారాపథంలో దూసుకుపోతున్నది కథానాయిక మృణాల్ ఠాకూర్. దీంతో ఈ భామ పారితోషికాన్ని కూడా అమాంతం �
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం వడగాం గ్రామంలో ఆత్రం వంశీయులు ఆదివారం పెర్సపేన్ దేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏజెన్సీలోని ఆయా గ్రామాలకు చెందిన ఆత్రం వంశీయులు కుటుంబ సమేతంగా వడగాం గ్రామానిక�
జాతీయస్థాయిలో ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా కథల్ని తయారుచేయడంలో దక్షిణాది చిత్రసీమ ముందున్నదని చెప్పింది మృణాల్ ఠాకూర్. భాష ఏదైనా వినూత్న కథలకే తాను ప్రాధాన్యతనిస్తానని, తెలుగులో బెస్ట్ స్క్రిప్ట్స�
ప్రజాస్వామ్య, లౌకిక శక్తులను కలుపుకొని పోవాలి సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తుర్కయాంజాల్, జనవరి 23: మతోన్మాద, విభజన రాజకీయాలకు పాల్పడుతున్న బీజేపీకి వ్యతిరేకంగా దేశంలో విశాల ఐక్య సంఘటన ఏర�