ఎన్యుమరేషన్ ఫామ్ల పంపిణీ 99.8 శాతం పూర్తయినట్టు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం స్పష్టం చేసింది. ఫామ్ల డిజిటలైజేషన్ మాత్రం 25.55 శాతమే జరిగిందని పేర్కొన్నది.
సర్ ప్రక్రియలో బీఎల్వోల పాత్ర కీలకమని కార్మిక శాఖ మంత్రి వివేక్ అన్నారు. బుధవారం సంగారెడ్డి జిల్లా ఆర్సీపురం డివిజన్లోని బాలాజీ గార్డెన్స్లో నియోజకవర్గ ఇన్చార్జి కాటశ్రీనివాస్గౌడ్ ఆధ్వర్యంల�
సర్ సర్వేలో అన్ని గ్రామాల కార్యకర్తలు, యువత భాగస్వాములు కావాలని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి సూచించారు. అడ్డాకుల మండలంలోని పొన్నకల్ గ్రామంలో మండలంలోని గుడిబండ, రాచాల, పొన్నకల్ గ్రా�
బూత్ లెవల్ అధికారులు నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) సర్వేను పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ టీఎస్ దివాకర అన్నారు. ఆదివారం ఖమ్మం నగరం పాండురంగాపురంలో జరుగుతున్న ఎస్ఐఆ