న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల నిరసన ముగిసింది. అయితే సింఘూ, ఘాజీపూర్ సరిహద్దులు మాత్రం జనవరిలోనే తెరుచుకోనున్నాయి. ఈ సరిహద్దుల్లోని జాతీయ రహదారుల్లో ట్రాఫిక్ను కూడా వచ్చే నెల నుంచ�
Farmers Bhajan: కేంద్ర ప్రభుత్వ మెడలు వంచి వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేయించిన రైతులు.. గత 13 నెలల కాలంగా తాము చేస్తున్న ఆందోళనలను విరమిస్తున్నట్లు రెండు రోజుల క్రితమే ప్రకటించారు. ఈ క్రమ�
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో.. దాదాపు 15 నెలలుగా ఆందోళన చేపడుతున్న రైతులు నిష్క్రమిస్తున్నాడు. ఘాజిపూర్, సింఘూ, టిక్రి బోర్డర్లను విడిచి రైతులు తమ స్వస్థలాలకు వెళ్తున్నారు. కొ�
న్యూఢిల్లీ: కొత్త సాగు చట్టాలను రద్దు చేస్తూ పార్లమెంట్లో బిల్లు పాసైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కిసాన్ మోర్చా నేతలు ఇవాళ సమావేశం అవుతున్నారు. సింఘు సరిహద్దుల్లో సంయుక్త కిసాన్ మోర్చా నేత�
కేంద్ర సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఉద్యమానికి శుక్రవారంతో ఏడాది పూర్తయింది. దీన్ని పురస్కరించుకుని పంజాబ్, హర్యానా, యూపీతో పాటు పలు ఇతర రాష్ర్టాల నుంచి వేలాది మంది రైతులు ఢిల్లీ సరిహద్దు�
పంజాబ్కు చెందిన వ్యక్తిగా గుర్తింపు దీక్షావేదికకు సమీపంలోనే ఘటన ఛండీగఢ్, నవంబర్ 10: నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతన్నలు ఏడాదిగా నిరసనలు చేపడుతున్న ఢిల్లీ సమీపంలోని సింఘు సరిహద్దుల్లో దారుణం చ�
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ శివారులోని సింఘు సరిహద్దు వద్ద నిరసన చేస్తున్న ఒక రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పంజాబ్లోని ఫతేఘర్ సాహిబ్కు చెందిన 45 ఏండ్ల రైతు గత కొన్ని నెలలుగా వ్యవసాయ చట్టాలకు వ్యతిరేక�