సింగరేణి క్వార్టర్లకు తొలగించిన విద్యుత్తు సరఫరాను వెంటనే పునరుద్ధరించాలని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిబస్తీ, కన్నాల బస్తీ, బూడిదగడ్డ బస్తీలకు చెందిన మాజీ కార్మికులు, వారి కుటుంబ సభ్యులు డిమాండ్ చేశ�
మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన రామగుండంపై మంత్రి కేటీఆర్ ఇటీవల వరాల జల్లు కురిపించిన విషయం తెలిసిందే. గత నెల ఒకటిన పర్యటించిన ఆయన చందర్ను మళ్లీ గెలిపిస్తే నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటానని ప్
ఉత్పత్తి, ఉత్పాదకతలకు కార్మికులు వెన్నెముక లాంటి వారు. ఉత్పత్తి సాధనాలతో శ్రమించి సహజ సంపదలను సమాజ వినియోగం చేస్తున్నారు. సమాజ అభివృద్ధికి తోడ్పడిన కార్మికుల, ఉద్యోగుల సామాజిక భద్రత కోసం సంక్షేమ శాసనం ర
సింగరేణి కాలరీస్ క్వార్టర్లు, గెస్ట్హౌస్ నిర్మాణం కోసం షేక్పేట గ్రామంలోని 403 సర్వే నంబర్లో చదరపు గజం రూ.1.5 లక్షల ధరతో ప్రభుత్వం 1,000 గజాల భూమిని కేటాయించింది.
మంచిర్యాల : జిల్లాలోని మందమర్రి, నస్పూర్, బెల్లంపల్లి మున్సిపాలిటీలలో ఖాళీగా ఉన్న సింగరేణి క్వార్టర్స్ను పేద ప్రజలకు అందించడానికి వీలుగా రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి అందజేయాలని సింగరేణి సీఎండీ శ్�
Bhupalapally | జిల్లా పరిధిలోని గణపురం మండలం సింగరేణి క్వార్టర్స్ సమీపంలో సోమవారం రాత్రి 11.30 గంటలకు ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వచ్చిన ట్రాక్టర్ ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో