ప్రతి ఆఫీస్, డిపార్ట్మెంట్లలోని ఖాళీ ప్రదేశాల్లో ‘ప్రతి అడుగు పచ్చదనం కోసమే..’ అనే నినాదంతో మొక్కలు నాటాలని సింగరేణి అధికారులను సంస్థ సీఎండీ ఎన్.బలరాం ఆదేశించారు. ఆదివారం కొత్తగూడెం ఏరియా పరిధిలోని జ
తెలంగాణ ఆవిర్భావ వేడుకల నిర్వహణలో స్థానిక కళాకారులకు సింగరేణి యాజమాన్యం మొండి చెయ్యి చూపించింది. పెద్దపల్లి జిల్లా సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ అవతరణ వేడుకలకు సిద్ధం కావాలని 15 రోజుల క్ర�
‘సభా స్థలిపై ఏర్పాటు చేసిన బ్యానర్లో సీఎం, డిప్యూటీ సీఎం ఫొటోలు పెట్టారు. దానికి ప్రొటోకాల్ పాటించారు. స్థానిక ఎమ్మెల్యేనైన నా ఫొటో ఎందుకు పెట్టలేదు?’ అంటూ సింగరేణి అధికారులపై కొత్తగూడెం ఎమ్మెల్యే కూన
సింగరేణి రామగుండం-3 డివిజన్ ఓసీపీ-2 వద్ద కెనాల్ మళ్లింపు పనుల్లో భాగంగా సింగరేణి అధికారులు చేపట్టిన బ్లాస్టింగ్ బీభత్సం సృష్టించింది. కాలువలో పెద్ద బండను తొలగించేందుకు అనుమతి లేకుండా బ్లాస్ట్ చేయడం�
తెలంగాణలో కాంగ్రెస్ ఏడాది పాలనలో రైతులు, చేనేత కార్మికులు, ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు నిత్యకృత్యమయ్యాయి. తాజాగా వ్యాపారం కుదేలైపోవడంతో ఓ బిల్డర్ కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడంటే తెలంగాణలో జీవనపోరాటం ఎంత ద
ఇందారం ఓపెన్కాస్టు గని నుంచి ఓబీ మట్టిని తరలిస్తున్న వాహనాలను గురువారం రామారావుపేట గ్రామానికి చెందిన రైతులు అడ్డుకున్నారు. రామారావుపేట గ్రామం నుంచి గోదావరికి వెళ్లే వందల ఏళ్లనాటి రహదారిని మట్టిపోసి �
తాము అధికారంలోకి రాగానే నిర్వాసితులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామంటూ అప్పుడు మాజీ ఎంపీగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇచ్చిన హామీ.. ఆయన మంత్రి అయ్యాక కూడా నీటిమూటగానే మిగిలిపోయింది. గనుల విస్తరణ కోసం ఓ