తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేంత వరకు తమ పోరాటం ఆగదని సింగరేణి కోల్మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఎంవోఏఐ) ప్రతినిధులు స్పష్టం చేశారు. అపరిష్కృతంగా ఉన్న సమస్యలతోపాటు తమ న్యాయమైన డిమా�
తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారంపై సింగరేణి యాజమాన్యం, ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలని డిమాండ్ చేస్తూ కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరు, సత్తుపల్లి జీఎం కార్యాలయాల ఎదుట సింగరేణి అధికారులు చేపట్టిన రిలే నిరా�
తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సింగరేణి అధికారులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు సోమవారం ఎనిమిదో రోజుకు చేరాయి. సీఎంవోఏఐ ఆధ్వర్యంలో కొత్తగూడెం క
యాజమాన్యానికి పలుమార్లు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని, ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని సింగరేణి అధికారులు స్పష్టం �
అధికారుల న్యాయమైన డిమాండ్లు, సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం మొండి వైఖరి వీడాలని సీఎంవోఏఐ నాయకులు, వివిధ పార్టీలు, సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరిం
రామగుండంలోని ఆర్జీ-3 ఓసీపీ-2 పరిధిలోని ఓబీ కుప్పల్లోని మట్టి లూటీ అవుతున్నది. రామగిరి మండలం బేగంపేటకు చెందిన ఓ కాంగ్రెస్ నేత ఈ మట్టి తరలింపులో కీలకంగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తున్నది. అధికార పార్టీని అ�
మోటర్లు లేక మూలనపడ్డ ఎస్టీపీ (మురుగునీటి శుద్ధి కేంద్రం)ని పునరుద్ధరించేందుకు సింగరేణి అధికారుల బృందం నడుం బిగించింది. ‘కాలుష్యం కోరల్లో ఖని’ అనే శీర్షికన ఈ నెల 22న ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనాన�
తెలంగాణ పారిశ్రామిక రంగానికి తలమానికమైన సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) లో ప్రస్తుతం అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. అటు విధుల్లో ఉన్న అధికారులు, ఇటు పదవీ విరమణ చేసిన అధికారులు.. తమకు దక్కాల్సిన 'పన�
ప్రతి ఆఫీస్, డిపార్ట్మెంట్లలోని ఖాళీ ప్రదేశాల్లో ‘ప్రతి అడుగు పచ్చదనం కోసమే..’ అనే నినాదంతో మొక్కలు నాటాలని సింగరేణి అధికారులను సంస్థ సీఎండీ ఎన్.బలరాం ఆదేశించారు. ఆదివారం కొత్తగూడెం ఏరియా పరిధిలోని జ
తెలంగాణ ఆవిర్భావ వేడుకల నిర్వహణలో స్థానిక కళాకారులకు సింగరేణి యాజమాన్యం మొండి చెయ్యి చూపించింది. పెద్దపల్లి జిల్లా సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ అవతరణ వేడుకలకు సిద్ధం కావాలని 15 రోజుల క్ర�
‘సభా స్థలిపై ఏర్పాటు చేసిన బ్యానర్లో సీఎం, డిప్యూటీ సీఎం ఫొటోలు పెట్టారు. దానికి ప్రొటోకాల్ పాటించారు. స్థానిక ఎమ్మెల్యేనైన నా ఫొటో ఎందుకు పెట్టలేదు?’ అంటూ సింగరేణి అధికారులపై కొత్తగూడెం ఎమ్మెల్యే కూన
సింగరేణి రామగుండం-3 డివిజన్ ఓసీపీ-2 వద్ద కెనాల్ మళ్లింపు పనుల్లో భాగంగా సింగరేణి అధికారులు చేపట్టిన బ్లాస్టింగ్ బీభత్సం సృష్టించింది. కాలువలో పెద్ద బండను తొలగించేందుకు అనుమతి లేకుండా బ్లాస్ట్ చేయడం�
తెలంగాణలో కాంగ్రెస్ ఏడాది పాలనలో రైతులు, చేనేత కార్మికులు, ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు నిత్యకృత్యమయ్యాయి. తాజాగా వ్యాపారం కుదేలైపోవడంతో ఓ బిల్డర్ కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడంటే తెలంగాణలో జీవనపోరాటం ఎంత ద