రాష్ట్రంలో బొగ్గు పేరెత్తగానే సింగరేణియే గుర్తుకొస్తుంది. నల్లబంగారానికి సింగరేణి పర్యాయపదమైంది. అంతలా ప్రసిద్ధి పొందిన సింగరేణి.. ఆవిర్భవించి నేటికి 104 ఏండ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సోమవారం సింగరేణి
తెలంగాణ మణి కిరీటం, నల్ల బంగారు మాగాణి సింగరేణి సంస్థ ఆవిర్భవించి 135 వసంతాలు పూర్తి చేసుకొని 136వ సంవత్సరంలోకి అడుగు పెట్టింది. సంస్థ పరిధిలో మరో 100 సంవత్సరాలకు పైగా బొగ్గు ఉత్పత్తికి అవకాశాలున్నాయి.
బురద నీటితో నిండిన ఈ భూములు రైతులు సాగుచేసుకుంటున్న పంట పొలాలు. సింగరేణి అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఒండ్రు మట్టి నీరు చేరి పంటలు పనికి రాకుండా పోయాయి. దీంతో తమకు నష్టపరిహారం అందించి న్యాయం చేయాలని శుక�
సింగరేణి సంస్థ కోసం కష్టపడి పనిచేసే కార్మికుల సంక్షేమానికి సంస్థ పెద్దపీట వేస్తున్నది. దసరా, దీపావళి బోనస్లు, లాభాల్లో వాటాలు ఇలా చెప్పుకుంటూ పోతే కోల్ మైనింగ్లో దేశంలో ఏ సంస్థ కల్పించనన్ని సదుపాయాల�
ఏండ్ల తరబడిగా తమ గోడును పట్టించుకునే నాథుడు లేక టేకులపల్లి మండలంలోని పలు గ్రామాల ప్రజలు గోస పడుతున్నారు. బొగ్గు రవాణా లారీలు అతివేగం, అధిక లోడుతో వెళ్తుండడంతో అనేక సమస్యలు వారిని పట్టిపీడిస్తున్నాయి.
హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): ఒడిశాలో చేపట్టిన వివిధ ప్రాజెక్టుల అనుమతుల కోసం సింగరేణి సంస్థ ఉన్నతాధికారుల బృందం సోమ, మంగళవారాల్లో ఆ రాష్ట్రంలో పర్యటించింది. నైనీ బొగ్గు బ్లాకు రెండో దశకు అటవీ భూమ