పర్యావరణహిత కార్యక్రమాలను చేపట్టడంలో ముందువరుసలో నిలిచే సింగరేణి మరో కీలక నిర్ణయం తీసుకోబోతున్నది. ప్రస్తుతం నిర్వహిస్తున్న హైడ్రోజన్ ప్లాంట్ను గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్గా మార్చడంతోపాటు, రామగు�
ఈ ఏడాది చివరినాటికి కొత్తగా చేపట్టిన నాలుగు ఓపెన్ కాస్గ్ బొగ్గు గనులతోపాటు వచ్చే ఏడాది మరో నాలుగు ప్రాజెక్టుల నుంచి 200 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నట్లు సింగరేణి సీఎండీ ఎన్ శ్రీ�
తెలంగాణ సిరుల‘వేణి’గా వెలుగొందుతున్న సింగరేణి మరో చరిత్ర సృష్టించింది. గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను రూ.2,222 కోట్ల నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే సమయంలో నమోదైన రూ.1,227 కోట్లతో పోలిస్తే ఇది 81 శ�
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సింగరేణి చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో టర్నోవర్, లాభాలు, బొగ్గు ఉత్పత్తి, రవాణా జరిపిందని సంస్థ చైర్మన్, ఎండీ ఎన్ శ్రీధర్ తెలిపారు. ఇదే స్ఫూర్తితో వచ్చే ఐదేండ్లలో వంద మిలి�
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొమ్మిదేండ్లలో సింగరేణి అన్ని రంగాల్లో అద్భుత ప్రగతి సాధించిందని, సంక్షేమంలోనూ దేశంలోని అన్ని ప్రభుత్వ రంగ పరిశ్రమలకు ఆదర్శంగా నిలిచిందని సీఎండీ ఎన్ శ్రీధర్ పేర్కొ�
వినియోగదారుల కోరిక మేరకు సింగరేణిలో మరింత సన్నని బొగ్గును ఉత్పత్తి చేయాలని సింగరేణి సీఎండీ శ్రీధర్ ఆదేశించారు. గురువారం హైదరాబాద్లోని సింగరేణిభవన్లో కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ (సీహెచ్పీ)లపై సి�
సింగరేణి కాలరీస్ కం పెనీ ఈ ఆర్థిక సం వత్సరం తొలి నెలలో 60 లక్షల టన్నుల బొగ్గు రవా ణా చేసి.. గత ఏడాది ఏప్రిల్ కన్నా 5.7 శాతం వృద్ధిని నమోదు చేసిందని సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్ తెలిపారు. అలాగే బొగ్గు ఉత్పత్త�
దేశంలో గత రెండేండ్లుగా నెలకొన్న కరోనా పరిస్థితులను సింగరేణి సంస్థ అధిగమించింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రికా ర్డు స్థాయిలో రూ.26,607 కోట్ల టర్నోవర్ను సాధించింది. సింగరేణి సంస్థ మొత్తంగా రూ. 1,722 కోట్ల లాభాలను ఆర�