సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలోని పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచి పరిశ్రమలో పేలుడు జరిగి మృతిచెందిన 42 మందికి రూ. కోటి పరిహారంతో పాటు కేంద్రం ప్రకటించిన రూ. 2లక్షల నష్టపరిహారం రావాలంటే డెత్ సర�
సిగాచి పరిశ్రమలో ప్రమాదం నేపథ్యంలో రాష్ట్రంలోని విద్యుత్తు ప్లాంట్లు భద్రమేనా? అన్న అనుమానాలొస్తున్నాయి. రాష్ట్రంలో టీజీ జెన్కో ఆధ్వర్యంలో మొత్తం 11 థర్మల్ప్లాంట్లు, 65 హైడల్ (యూనిట్లు) ప్లాంట్లు ఉన్న�
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాశమైలారంలోని సిగాచి పరిశ్రమ వద్ద శనివారం కూడా సహాయక చర్యలు కొనసాగాయి. మృతుల అవయవాలు కనుక్కునేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ప్రమాద స్థలం లో తవ్వకాలు జ
Sigachi industry | పాశమైలారం పేలుడు(Sigachi industry) ఘటనలో ఆచూకీ గల్లంతైనవారు బతికే అవకాశాలు తక్కువగా ఉన్నాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు.
KCR | ‘కేసీఆర్ సీఎంగా ఉంటే మాకు న్యాయం జరిగేది. సీఎం రేవంత్.. నీకు పాలన చేతకాదు. పక్కకు తప్పుకో’.. అంటూ తమవారి ఆచూకీ కోసం వచ్చిన కార్మికుల కుటుంబ సభ్యులు ఆగ్రహంతో ఊగిపోయారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండల�