అన్నిదానాలకన్నా రక్తదానం మిన్నమూడునెలలకోసారి బ్లడ్ దానం చేయొచ్చురక్తదానం ఆరోగ్యానికి మేలంటున్న వైద్యులునేడు ప్రపంచ రక్తదాన దినోత్సవంమెదక్ మున్సిపాలిటీ, జూన్ 13 : శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎంతో అభి�
రెండు బ్యాటరీలతో రూపకల్పన3 గంటల చార్జింగ్తో40 కిలో మీటర్ల ప్రయాణంబ్యాటరీ మెకానిక్ మోసిన్కుప్రశంసలుసిద్దిపేట టౌన్, జూన్ 13 : మామూలు బ్యాటరీ మెకానిక్ అద్భుతం సృష్టించాడు. పెరుగుతున్న పెట్రోలు ధరలతో త�
ఆమెపై ఉన్న ప్రేమతో ‘రాజమణి మహల్’ నిర్మాణం సతీమణి పేరిట ఆశ్రమం.. నిత్యం విగ్రహ పూజలు ఆమె జయంతి రోజున సేవాకార్యక్రమాలు దుబ్బాక, జూన్ 12 : సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం గోసాన్పల్లికి చెందిన కొలుగురు చంద్
ఈ విధానంతో సమయం.. పెట్టుబడి ఆదా రైతుబంధు సమితి సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు వంగ నాగిరెడ్డి 15న టీశాట్ చానల్లో అవగాహన సదస్సు పాల్గొననున్న వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి, సిద్దిపేట అర్బన్, జూన్ 12 : వరిల�
సిద్దిపేట అర్బన్, జూన్ 10 : ఏ పని చేసినా ఐకమత్యంతో చేయడం ఆ గ్రామస్తులకు ఇష్టం. కార్యక్రమం ఏదైనా దాన్ని విజయవంతం చేసే వరకు పట్టు వదలరు. గ్రామ పంచాయతీ పాలకవర్గం ప్రత్యేక కృషి.. ప్రజల స్వచ్ఛంద భాగస్వామ్యం.. ‘నా
యాసంగిలో రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి 90 శాతం కొనుగోళ్లు పూర్తి ఉమ్మడి మెదక్ జిల్లాలో 10,17,739 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ సిద్దిపేట, జూన్ 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): విస్తారంగా కురిసిన వర్షాలకు తోడు �
ధూళిమిట్ట, జూన్ 10: ఏడాదికి రూ.28 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం సాధించి ఓ గిరిజన బిడ్డ ఔరా అనిపించాడు. సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలం రెడ్యానాయక్ తండాకు చెందిన ధరావత్ వాలి, మోతీరామ్ దంపతుల కుమారుడు ధరావత్ �
అర్హులకు రేషన్ కార్డుల జారీ తీపికబురు అందించిన సీఎం కేసీఆర్ 15 రోజుల్లో అందించాలని ప్రభుత్వం ఆదేశం ఉమ్మడి మెదక్ జిల్లాలో 28,163 దరఖాస్తులు హర్షం వ్యక్తం చేస్తున్న పేదలు సిద్దిపేట, జూన్ 9(నమస్తే తెలంగాణ ప్
30శాతం ఫిట్మెంట్పై ఉద్యోగుల హర్షం ముఖ్యమంత్రికి ఉపాధ్యాయ సంఘాల కృతజ్ఞతలు ఉమ్మడి మెదక్ జిల్లాలో 35,222 ప్రభుత్వ ఉద్యోగులు సిద్దిపేట, జూన్ 9(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం కేసీ
మంజూరు చేసిన ప్రభుత్వం ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలకు ఉపయోగకరం సిద్దిపేట, జూన్ 9(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : జిల్లా కేంద్రం సిద్దిపేటలో చర్మ సంబంధ జబ్బుల పరీక్షలు, చికిత్స కోసం ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు
రూ.2 లక్షల ఎల్వోసీ అందజేత కొండపాక, జూన్ 8 : నిరుపేదల కుటుంబానికి ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అండగా నిలిచారు. అనారోగ్యంతో బాధపడుతున్న బాలుడికి వైద్య ఖర్చుల నిమిత్తం రూ.2 లక్షల ఎల్వోసీని అందజేశారు