లాక్డౌన్ ఆంక్షలు సంపూర్ణంగా తొలగింపు నేటి నుంచి జిల్లాలో సాధారణ స్థితి రవాణా సదుపాయాలు పూర్తిగా పునరుద్ధ్దరణ వ్యాపార, వాణిజ్య సంస్థలకు పూర్తిస్థాయి అనుమతి జూలై 1 నుంచి విద్యాసంస్థలు ప్రారంభం కరోనా అ�
సిబ్బందికి దిశానిర్దేశం చేసిన సీపీ జోయల్ డెవిస్ సిద్దిపేట కలెక్టరేట్, జూన్ 19 : పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్ నేడు సిద్దిపేట కు రానున్న నేపథ్యంలో పోలీస్ శాఖ భారీ బందోబస్తును ఏర్�
సిద్దిపేట, జూన్ 18(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : దేశీయ మార్కెట్లో ఆయిల్ పామ్ సాగుకు విపరీతమైన డిమాండ్ ఉండడంతో ఈ పంటను సాగుచేసేలా రైతులను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబ
రేపు నూతన భవనాలను ప్రారంభించనున్న ముఖ్యమంత్రి కేసీఆర్ సకల హంగులతో రూపుదిద్దుకున్న కలెక్టరేట్, పోలీస్ కమిషనరేట్, ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఏర్పాట్లను పర్యవేక్షించిన ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హ�
సిద్దిపేట అర్బన్, జూన్ 17 : వరి సాగులో వెదజల్లె పద్ధతి పాటిస్తే పెట్టుబడి ఖర్చు తగ్గడమే కాకుండా దిగుబడి అధికంగా ఉంటుందని మండల వ్యవసాయాధికారి పరశురాంరెడ్డి అన్నా రు. మండలంలోని ఎన్సాన్పల్లి రైతువేదికలో �
పంటల మార్చిడికి ప్రోత్సాహం..ప్రస్తుత సీజన్లో రైతులు పంట మార్పిడి పాటించేలా ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తున్నది. దేశవ్యాప్తంగా వరి ఎక్కువగా పండిస్తున్నారు. దీంతో దానికి డిమాండ్ తగ్గింది. రైతులు వర�
మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలకు 50శాతం పంపిణీ పాఠ్యాంశాలపై ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్ నిక్షిప్తం ‘యూ-డైస్’ ప్రకారం పంపిణీ ఏర్పాట్లు చేస్తున్న విద్యాశాఖ సిద్దిపేట అర్బన్/ మెదక్ మున్సిపాలిటీ,
సిద్దిపేట జిల్లాలో 50లక్షల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధంసిద్దిపేట కలెక్టరేట్, జూన్ 16: మంత్రి హరీశ్రావు ప్రత్యేక చొరవతో హరిత సిద్దిపేట జిల్లాగా మార్చేందుకు ఈ సారి పెద్దుఎత్తున్న మొక్కలు నాటేందు
సర్వ హంగులతో ప్రభుత్వ కార్యాలయాలు 20న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా కలెక్టరేట్, పోలీస్ కమిషనరేట్ ప్రారంభం రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు సిద్దిపేట కలెక్టరేట్, జూన్ 16 : పాలన సౌలభ్యం కోసమే సమీకృత భవన�
సిద్దిపేట సమీకృత కలెక్టరేట్, పోలీస్ కమిషనరేట్ భవనాలు సిద్ధం ఈనెల 20న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం ఏర్పాట్లు చేస్తున్న జిల్లా అధికార యంత్రాంగం జీప్లస్ -2 పద్ధతిలో సమీకృత కలెక్టరేట్ నిర్మ�
పేదింటి ఆడబిడ్డలకు ప్రభుత్వం అండ ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు 142 మందికి కల్యాణలక్ష్మి,షాదీముబారక్ చెక్కుల అందజేత సిద్దిపేట, జూన్ 15 : తోబుట్టువులా సీఎం కేసీఆర్ ప్రతి పేదింటి ఆడబిడ్డ పెండ్లికి క�