సిద్దిపేట, జూన్ 25 : దేశంలో ఎక్కడా లేనివిధంగా పేదింటి ఆడబిడ్డల పెండ్లిళ్ల కోసం సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. శుక్రవారం స�
60,83,793 మంది రైతులకు రూ.7300 కోట్ల్ల రైతుబంధు జమ ఆయిల్పాం, విత్తన సాగు చేసేలా ఆత్మకమిటీ పోత్సహించాలి నేడు రాష్ట్రంలో విద్యుత్ కోసం ఏటా 12 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం.. సిద్దిపేట ఆత్మకమిటీ నూతన కార్యవర్గ ప్రమాణ
వెద పద్ధ్దతిని ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం పెట్టుబడి తక్కువ.. దిగుబడి ఎక్కువ యాసంగిలో ఈ విధానంలో సత్ఫలితాలు ముందుకు వస్తున్న అన్నదాతలు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్న వ్యవసాయ శాఖ అధికారులు సిద్దిపేట అర�
ఎస్పీ కార్యాలయ కాంట్రాక్టర్ తొలగించండి మెదక్ జిల్లాలో 2900 డబుల్ బెడ్ ఇండ్లు సిద్ధం ‘రైతుబంధు’ డబ్బులు రైతులకే ఇవ్వండి వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలి సమీక్షా సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ మెదక�
వరివెద సాగులో లక్ష్యాన్ని చేరుకోవాలి ప్రజాప్రతినిధులు, వ్యవసాయ అధికారులు సమన్వయంతో పనిచేయాలి ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు సిద్దిపేట అర్బన్, జూన్ 23: పామాయిల్ తోటల సాగులో సిద్దిపేట నియోజకవర్గ�
మద్దూరు, జూన్ 23 : వరిసాగులో రైతులు వెదజల్లె విధానం అనుసరిస్తే పెట్టుబడి ఖర్చులు తగ్గి, అధిక లాభాలు సాధించవచ్చునని ఏఈవో రాకేశ్ అన్నారు. బుధవారం మండలంలోని ధర్మారంలో సర్పంచ్ ఊట్ల రవీందర్రెడ్డి అధ్యక్షత�
అధికారులు స్థానికంగా ఉండాలి పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో అలస్వతం వహిస్తే కఠిన చర్యలు సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి సిద్దిపేట కలెక్టరేట్, జూన్ 23 : దేశానికి తెలంగాణ పల్లెలు, పట్టణాలు ఆదర్�
ప్రశాంత్నగర్,జూన్ 21: రేపటితరాన్ని రక్షించుకోవడానికి యోగా విద్య అద్భుత సాధనమని సిద్దిపేట జడ్పీ చైర్పర్సన్ రోజారాధాకృష్ణశర్మ చెప్పారు. సిద్దిపేట జిల్లా అసోసియేషన్, వ్యాస మహర్షి యోగా సొసైటీ ఆధ్వర్�
సిద్దిపేట కలెక్టరేట్, జూన్ 21: జిల్లాలో వానకాలంలో కనీసం 25 శాతం వెదజల్లే పద్ధతిలో రైతులు సాగు చేసేలా వ్యవసాయ అధికారులు కృషి చేయాలని కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి అన్నారు. సోమవారం సిద్దిపేట కలెక్టరేట్ కార
90శాతం రిజర్వాయర్ పనులు పూర్తి మిగులు పనులు, పరిహారం కోసం రూ.89కోట్లు మంజూరు సీఎం కేసీఆర్ ఆదేశాలతో కదిలిన అధికార యంత్రాంగం రెండు నెలల్లో పనులు పూర్తికి సన్నాహాలు త్వరలోనే కాళేశ్వరం నీళ్లతో కళకళలాడనున్న
సిద్దిపేట, జూన్ 20(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : “సిద్దిపేట నియోజకవర్గంలోని ప్రజలు చైతన్యవంతులు.. మేడిపల్లి సత్యనారాయణరెడ్డి, రంగధాంపల్లి నాగిరెడ్డి మేమంతా కలిసి అప్పుడు నాకొకటి చిన్న మారుతి కారు ఉండే.. నేన�