కొత్తగా అవతరించిన పంచాయతీలో అభివృద్ధి ఫలాలు పల్లెప్రగతితో గ్రామానికి కొత్త రూపు ఆహ్లాదకరంగా పల్లెప్రకృతి వనం చేర్యాల, జూలై 10 : సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని నాగపురి గ్రామ పంచాయతీ శివారు పల్లెగా ఉన�
ప్రధాన రోడ్లన్నింటికీ పచ్చలహారం మంత్రి హరీశ్రావు చొరవతో గ్రీన్ అండ్ క్లీన్ సిటీగా పట్టణం ఈ యేడు మున్సిపాలిటీలో 2,93,300 మొక్కలు నాటే లక్ష్యం సిద్దిపేటలో ఏ వైపు చూసినా పచ్చదనం.. రోడ్లకు ఇరువైపులా ఆహ్లాదక�
సంగారెడ్డి జిల్లా కోర్టులో లోక్ అదాలత్ ఉమ్మడి జిల్లా కక్షిదారులకు 21 బెంచీలు నష్టపరిహారం సొమ్ము రూ.1.10 కోట్లు పరిహారం రుసుము రూ.3లక్షలు రికవరీ చేసిన సొమ్ము రూ.11.60లక్షలు రాజీతోనే సత్వర న్యాయం : ఉమ్మడి జిల్లా
ఏడేండ్లలో 70 ఏండ్ల అభివృద్ధి పట్టణాలకు దీటుగా గ్రామాల అభివృద్ధే సీఎం కేసీఆర్ లక్ష్యం కాళేశ్వరం ప్రాజెక్ట్తో మెట్ట ప్రాంతాలు సస్యశ్యామలం రైతులు ఆయిల్పాం, పట్టు పురుగుల పెంపకానికి ముందుకు రావాలి బెజ్�
మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాల్లో నాణ్యమైన విద్యాబోధన ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు జహీరాబాద్ మండలంలో పలు అభివృద్ధి పనులు ప్రారంభం జహీరాబాద్, జూలై 6: రాష్ట్ర ప్రభుత్వం చదువు కోసం విద్యార్థులపై పె
మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి పంట ఉత్పత్తులను భద్రపర్చడానికి గ్రామాల్లో గిడ్డంగులను నిర్మిస్తాం.. పల్లెల్లో పచ్చదనం పెంపొందించాలి దుబ్బాక, జూలై 6 : పల్లె ప్రగతితో గ్రామాల్లో అభివృద్ధి పనులు వేగంగా జ
హైదరాబాద్లో కూర్చొని చూస్తే కనిపించదు.. కాంగ్రెస్, బీజేపీలకు హితువుపలికిన మంత్రి ఉద్యమానికి ఊపిరి పోసిన మీఊరును మరువ ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు గజ్వేల్ రూరల్, జూలై 5: “అభివృద్ధి అంటే ఏమిటో హ�
సిద్దిపేట టౌన్, జూలై 5 : గోవధ నిషేధమని, గోవులను అక్రమ రవాణా చేసే వారిపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డీజీపీ మహేందర్రెడ్డి ఆదేశించారు. బక్రీద్ పండుగను పురస్కరించుకొని పోలీసు కమిషనర్లు,
కొత్త కార్డుల పంపిణీకి ఏర్పాట్లు ఈ నెల నుంచే కొత్త కార్డుదారులకు రేషన్ బియ్యం బియ్యం కోటాను విడుదల చేసిన ప్రభుత్వం ఉమ్మడి మెదక్ జిల్లాలో తొలిదశలో 16,474 కార్డులు నిరుపేదల ఆకలిని తీర్చిన సీఎం కేసీఆర్ హర్�
గజ్వేల్ సమీకృత వెజ్, నాన్వెజ్ మార్కెట్ బాగుంది పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా గజ్వేల్, జూలై 4: గజ్వేల్ పట్టణంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ�
టీకా వేసుకోండి.. మాస్క్లు ధరించండి వరివెద, ఆయిల్ పామ్సాగుపై రైతులు దృష్టి సారించాలి ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు నంగునూరు, జూలై 4 : తెలంగాణ ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగాన
ప్రజా అవసరాల మేరకు పనిచేయడమే లక్ష్యం ప్రతి పౌరుడు పోయే బడి స్వచ్ఛబడి ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు సిద్దిపేట, జులై 4 : ప్రజల మేలు కోసమే ప్రభుత్వం పట్టణ ప్రగతిని చేపట్టిందని, సిద్దిపేట ప్రజల భాగస్వా�
సీఎం స్వగ్రామంలో డబుల్ బెడ్రూం ఇండ్ల ప్రారంభం చింతమడక అనుబంధ గ్రామం దమ్మచెరువులో 56 ఇండ్లు మాచాపూర్ గ్రామ పరిధిలోని హరీశ్నగర్లో 30 ఇండ్ల ప్రారంభం సామూహిక గృహ ప్రవేశాలు చేయించిన మంత్రి తన్నీరు హరీశ్�