చేగుంట, జూలై 17 : పేదల అభివృద్ధే లక్ష్యంగా ప్రభు త్వం కృషి చేస్తున్నదని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. నార్సింగి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో శనివ�
మెదక్, జూలై 17 : పాల ఉత్పత్తి పెంచాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పాడి పశువుల కొనుగోలు చేసేందుకు స్త్రీనిధి పరపతి సమాఖ్య ద్వారా రుణాలు ఇవ్వనున్నట్లు మెదక్ కలెక్టర్ హరీశ్ తెలిపారు. శనివారం కలెక్టరేట్లో శాస్�
ఆకుపచ్చని పట్టణంగా మారుద్దాం యూజీడీని సద్వినియోగం చేద్దాం మొక్కల పెంపకానికి ప్రాధాన్యమివ్వండి చెట్లు నరికే వారిపై చర్యలు తీసుకోండి సమీక్షలో ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు సిద్దిపేట, జూలై 16 : సిద్
గజ్వేల్, జూలై 16 : పట్టణంలోని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యా యి. ఆలయ ప్రధానార్చకుడు చాడ నందబాలశర్మ ఆధ్వర్యం లో అమ్మవారికి ప్రత్యేక పంచామృతాభిషేకాలు నిర్వహించి, చండీ పారాయణా�
రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేసిన ప్రభుత్వం ఉమ్మడి మెదక్ జిల్లాలో 898 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చివరి గింజ వరకూ ధాన్యం కొనుగోలు 2,22,779 మంది రైతుల నుంచి ధాన్యం సేకరణ సిద్దిపేట, జూలై 16 (నమస్తే తెలంగాణ ప్ర�
శిక్షపడేలా చేయాలి కేసుల సమీక్షా సమావేశంలో సిద్దిపేట సీపీ జోయల్ డెవిస్ సిద్దిపేట టౌన్, జూలై 16 : క్రైమ్ అగనెస్ట్ ఉమెన్ కేసులలో త్వరితగతిన పరిశోధన పూర్తి చేసి నేరస్తులకు శిక్షపడే విధంగా చూడాలని సిద్ద�
జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజా సిద్దిపేట అర్బన్, జూలై 15: పల్లె, పట్టణ ప్రగతిలో గుర్తించిన సమస్యలను సత్వరమే పరిష్కరించాలని జడ్పీ చైర్పర్సన్ రోజా అన్నారు. గురువారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని జడ్పీ కా�
ములుగు, జూలై 15 : మార్కెట్ కమిటీకి వచ్చే రైతులకు ‘సద్దిమూట’ పేరుతో రూ. 5కే భోజన వసతి కల్పిస్తున్నామని ఏఎంసీ చైర్మన్ జహంగీర్ తెలిపారు. ములుగు మండల పరిధిలోని వంటిమామిడి మార్కెట్ యార్డులో ‘హరే రామ హరే కృష్�
సొంత గూటికి చేరుకున్న టీఆర్ఎస్ కౌన్సిలర్లు చెల్లుబాటు కాని చేరికల రాజకీయాలు కమలనాథుల తీరుపై ప్రజల మండిపాటు దుబ్బాక, జూలై14 : దుబ్బాక మున్సిపాలిటీ కౌన్సిలర్లు తిరిగి సొంత (టీఆర్ఎస్) గూటికీ చేరుకున్నా�
వ్యాధి నిర్మూలనే ప్రభుత్వ లక్ష్యం జాతీయ ఫైలేరియా నివారణ కార్యక్రమం నేటినుంచి అల్పెండజోల్ మాత్రల పంపిణీ సిద్దిపేట జిల్లాలో 9,45,426 మందికి మాత్రలు జిల్లాలో 2612 మంది వ్యాధిగ్రస్తులకు పింఛన్ దుబ్బాక, జూలై 14 : బ�
సిద్దిపేట, జూలై 14 : సిద్దిపేట జిల్లాలో ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాలు త్వరలోఅందుబాటులోకి రానున్నాయి. ప్లాంట్కు సంబంధించిన పరికరాలు సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాల దవాఖాకు చేరాయి. ఆర్థిక శాఖ మంత్రి హరీశ్�
జోరుగా ఎవుసం పనులు లాగోడికి అక్కరకొచ్చిన రైతుబంధు డబ్బులు ప్రభుత్వ సూచనల మేరకు పత్తి, కంది పంటలు సాగు చేస్తున్న రైతులు ఉమ్మడి మెదక్ జిల్లాలో 6,07,833 ఎకరాల్లో పత్తి సాగు వరి వెద సాగుకు మొగ్గు చూపుతున్న రైతుల
ప్రభుత్వ డయాగ్నోస్టిక్ కేంద్రాల్లో అన్ని పరీక్షలు వెంటనే.. రోజుకు 150 నుంచి 200లకు పైగా టెస్టులు వెంటనే అందుతున్న ఫలితాలు పేదలకు తగ్గిన ఖర్చులు సిద్దిపేట హబ్లో 64,475 మందికి.. మెదక్లో 40 రోజుల్లో 7,562మందికి.. సంగా�