గజ్వేల్, జూన్ 4 : గజ్వేల్ పట్టణంతోపాటు నియోజకవర్గంలోని వర్గల్, జగదేవ్పూర్, ములుగు, మర్కూక్, కొండపాక మండలాల్లో శుక్రవారం భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రారంభమైన వర్షం 3.30 వరకు కురిసింది. ఆయ
సిద్దిపేట పోలీసు కమిషనర్ జోయల్ డెవిస్ సిద్దిపేట టౌన్, జూన్ 1 : అనవసరంగా ఎవరూ రోడ్లపై వచ్చి కరోనా బారిన పడొద్దని సిద్దిపేట పోలీసు కమిషనర్ జోయల్ డెవిస్ సూచించారు. లాక్డౌన్లో భాగంగా మంగళవారం క్షేత�
ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ జహీరాబాద్, జూన్ 1 : రైతులకు వానకాలం సీజన్లో డీసీఎంఎస్ ద్వారా ఉమ్మడి మెదక్ జిల్లాలో 200 కేంద్రాలు ఏర్పా టు చేసి ఎరువులు, విత్తనాలు అమ్మకాలు చేస్తున్న�
సిద్దిపేట కలెక్టరేట్, జూన్ 1 : అన్నదాతలు పండించిన మొత్తం ధాన్యాన్ని ప్రభుత్వ మద్దతు ధరతో కొంటున్న ఏకైక రాష్ట్రం మనదే అని ఆర్థిక మంత్రి హరీశ్రావు తెలిపారు. ఇప్పటికే జిల్లాలో 85శాతానికి పైగా ధాన్యాన్ని ర�
ఈ విధానంతో వరిలో అధిక దిగుబడిప్రతి గ్రామంలో 250 ఎకరాలు సాగు చేయాలిఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావుక్షేత్రస్థాయిలో వరి వెద సాగు పద్ధతి పరిశీలన సిద్దిపేట అర్బన్, జూన్ 1 : రైతులకు లాభం చేకూర్చడమే ధ్యేయం�
జెండాలు ఆవిష్కరించనున్న అమాత్యులుసిద్దిపేటలో మంత్రి హరీశ్రావుసంగారెడ్డిలో హోం మంత్రి మహమూద్ అలీమెదక్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వరాష్ట్రంలో అభివృద్ధి పరవళ్లు తొక్కుతున్నది. తెలంగాణను
ప్రత్యేక తెలంగాణలో అందుతున్న అభివృద్ధి ఫలాలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్న మెతుకుసీమ అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు రైతుల అభ్యున్నతికి విశేష కృషి బంగారు తెలంగాణ దారిలో సాగుతున్న పయనం తెలంగాణ రాష్ట్రం ఏ�
రైతులకు పంట పెట్టుబడి సాయం వరుసగా ఏడో పంటకు అందుతున్న రైతుబంధు జూన్ 10లోపు తేలనున్న రైతుల లెక్క జూన్ 15 నుంచి ఖాతాలో పెట్టుబడి సొమ్ము రోహిణిలోనే తొలకరి .. సాగు పనిలో నిమగ్నమవుతున్న రైతులు సిద్దిపేట, మే 30 (నమ
సిద్దిపేట టౌన్, మే 30 : సిద్దిపేట పోలీసు కమిషనర్ జోయల్ డెవిస్ లాక్డౌన్ను ఆదివారం క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. లాక్డౌన్ సందర్భంగా సిద్దిపేట పట్టణంలోని ముస్తాబాద్ చౌరస్తా వద్ద వాహనాల తనిఖీ ని
కరోనాతో చనిపోతే అన్నీ తామవుతున్న ముస్లిం యువత సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు వెల్లువెత్తుతున్న అభినందనలు సిద్దిపేట టౌన్, మే 30 : కరోనా సోకిందంటే దగ్గరకు వెళ్లేందుకు భయపడే రోజులివి. అలాంటిది కరోనాతో చన�
దొంగనోట్లు చెలామణి చేస్తున్న ముగ్గురి అరెస్ట్నిందితుల నుంచి రూ.6లక్షల ఫేక్కరెన్సీ స్వాధీనంరామచంద్రాపురం, మే 29 : దొంగనోట్లు చెలమణి చేస్తున్న ముగ్గురిని ఆర్సీపురం పోలీసులు అరెస్ట్ చేసి, శనివారం రిమాండ