సిద్దిపేట జోన్, మే 28 : శ్మశాన వాటికల్లో తక్కువ ఖర్చుతో గ్యాస్తో దహన సంస్కారాలు చేయడం ఒక ప్ర క్రియ. ఇలాంటి గ్యాస్తో దహన సంస్కారాలు చేసేందు కు సిద్దిపేట పట్టణంలో ఎల్పీజీ డబుల్ బర్నర్ క్రిమిటోరియంను ప్�
హవేళిఘనపూర్, మే 27: మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో వైద్య సిబ్బంది, అంగన్వాడీ టీచర్, గ్రామ సర్పంచ్లు ఇంటింటి సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని లింగ్సాన్పల్లి గ్రామంలో సర్పంచ్ మహిపాల్రెడ�
ఉమ్మడి జిల్లాలో పకడ్బందీగా లాక్డౌన్ అమలు క్షేత్రస్థాయిలో పోలీసు ఉన్నతాధికారులు ముందస్తు అనుమతి, ఈ-పాస్ ఉంటేనే అనుమతులు అనవసరంగా రోడ్లపై తిరిగే వారిపై కేసులు సిద్దిపేట జిల్లాలో 2,475, మెదక్లో 4,451, సంగారె
పల్లెప్రగతితో చిట్యాల గ్రామానికి కొత్త రూపు ఆహ్లాదకరంగా పల్లెప్రకృతి వనం అండర్గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం గల్లీగల్లీకి సీసీ రోడ్ల నిర్మాణం చేర్యాల, మే 26: పల్లె ప్రగతి కార్యక్రమంతో చిట్యాల రూపురేఖలు పూ�
‘తొలకరి’తో పచ్చిరొట్ట ఎరువుల తయారీకి రైతులు సన్నద్ధం రసాయనాలు, ఎరువులతో భూసారం కోల్పోయే ప్రమాదం పచ్చిరొట్ట ఎరువులతో భూమికి సత్తువ, అధిక దిగుబడులు 65 శాతం సబ్సిడీపై విత్తనాలు అందజేస్తున్న ప్రభుత్వం హుస్�
యాసంగిలో వెదజల్లే పద్ధతితో సత్ఫలితాలు పెట్టుబడి తక్కువ.. దిగుబడి ఎక్కువ వానాకాలంలో ఇంకా సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం విస్తృతంగా అవగాహన కల్పిస్తున్న వ్యవసాయ అధికారులు చాలా మంచి దిగుబడి సాధించామంటున్న
సిద్దిపేట టౌన్, మే 25 : లాక్డౌన్ కట్టుదిట్టంగా అమలవుతోంది. సడలింపు సమయానికి ముందుగానే పోలీసులు రంగంలోకి దిగుతున్నారు. 10 గంటల వరకు అందరూ ఇండ్లలోకి చేరుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. నిబంధనలు అతిక్రమించ�
దుబ్బాక, మే 25 :కరోనా బాధితులకు ఆక్సిజన్ కొరత లేకుండా ముందస్తు చర్యగా దుబ్బాకలో రూ.75లక్షలతో ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటుకు మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఆక్సిజన్ కేంద్రం ఏ�
ఎర్రవల్లి, నర్సన్నపేటలో డ్రిప్ ఇరిగేషన్ విజయవంతంసామాజిక వ్యవసాయం చేస్తున్న రైతులుమండుటెండల్లో అద్భుత దిగుబడులుసిరులు కురిపిస్తున్న పంటలుసీఎం కేసీఆర్ దత్తత గ్రామాల్లో సాగు విప్లవంఆర్థికంగా నిలద�
రెండో విడత సర్వేను పూర్తి చేయాలి తొలి విడత సర్వేతో పెరిగిన భరోసా మెడికల్ కిట్ తీసుకున్నవారి ఆరోగ్య బాధ్యత సర్వే అధికారులదే టెలీకాన్ఫరెన్స్లో కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి గజ్వేల్అర్బన్, మే 24 : సీఎం �
రైతుకు భరోసా టీఆర్ఎస్ ప్రభుత్వం అన్నదాతల నడ్డి విరుస్తున్న కేంద్రం కరోనా వ్యాక్సిన్ విషయంలో ముందు చూపు లేని ప్రధాని మోడీ ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి గజ్వేల్ అర్బన్, మే 24 : రైతులకు ధాన్య�