హుస్నాబాద్ డివిజన్లోని ఆరు మండలాల్లో 7.34 లక్షల క్వింటాళ్ల వడ్ల్ల కొనుగోలు 108 కేంద్రాల్లో ధాన్యం విక్రయించిన 13,221మంది రైతులు కోహెడ మండలంలో 1.92 లక్షల క్వింటాళ్లు హుస్నాబాద్, మే 19 : డివిజన్ పరిధిలో ధాన్యం కొన�
25ఎకరాల్లో సాగు చేస్తున్న 30మంది రైతులు గ్రామంలో విత్తన బ్యాంకు ఏర్పాటు ఆదర్శంగా నిలుస్తున్న గ్రామ రైతులు సేంద్రియ సాగులో ముందున్న గ్రామం 6ఎకరాల్లో 56రకాల వంగడాలు సిద్దిపేట, మే18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వ�
దుబ్బాక మెడికల్ అసోసియేషన్ సేవాభావం కొవిడ్ బాధితులకు భోజనాలు, ఫలహారం వెయ్యి మందికి శానిటైజర్లు, మాస్క్లు దుబ్బాక, మే 18 : కరోనా మహమ్మారి పల్లె, పట్నం.. చిన్న, పెద్ద.. ఆడ, మగ అని తేడా లేకుండా ఎవరిని వదలడం లేద�
జగదేవ్పూర్, మే 18 : రైతులు అధైర్యపడొద్దని.. పండించిన ప్రతి ధాన్యం గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. మంగళవారం జగదేవ్పూర్తోపాటు పీర్లపల్లి, మునిగడప,
మల్లన్న ఆలయంలో మెన్ కౌంటింగ్ మిషన్ ఏర్పాటు రాష్ట్ర దేవాదాయశాఖ కార్యాలయానికి అనుసంధానం ఎప్పటికప్పుడు డిస్ప్లే కానున్న భక్తుల సంఖ్య రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లో ఈ సౌకర్యం చేర్యాల, మే 18 : సిద్దిపేటలో �
మెతుకు సీమలో గణనీయంగా వరిసాగు రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు మహిళా సంఘాలు, సొసైటీలు, మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో ధాన్యం సేకరణ ఉమ్మడి జిల్లాలో 877 కొనుగోలు కేంద్రాలు 3,28,842 మె�
సమీకృత వెజ్-నాన్వెజ్ మార్కెట్లకు రూ.59 .85 కోట్లు వైకుంఠధామాలకు రూ.20.25 కోట్లు మంజారు త్వరలోనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తాం ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు సిద్దిపేట, మే 17 (నమస్తే తెలంగాణ ప్రతిన�
రాయపోల్ మే 17 : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని డీఆర్డీవో గోపాల్రావు స్పష్టం చేశారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో వివిధ శాఖాల అధికారులతో సమీక్ష
సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి ఉదయం నుంచి జిల్లాలో కొనుగోలు కేంద్రాల పరిశీలన వర్ష సూచన నేపథ్యంలో అధికారులకు పలు ఆదేశాలు సిద్దిపేట కలెక్టరేట్, మే 17 : ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని సిద్దిపేట
ఉమ్మడి మెదక్ జిల్లాలో 2,461 బృందాలతో ఇంటింటా జ్వర సర్వే 7,02,435 ఇండ్లలో సర్వే పూర్తి విజయవంతంగా కొనసాగుతున్న ప్రక్రియ మరో రెండు మూడు రోజుల్లో పూర్తికానున్న సర్వే సత్ఫలితాలు ఇస్తున్న సర్వే.. కరోనాను కట్టడి చేస�
కొవిడ్ బాధితులకు రెండు పూటలా భోజనం బృందంగా ఏర్పడి సేవా కార్యక్రమం ఇంటింటికెళ్లి ఆహార, వైద్య సాయం సిద్దిపేట టౌన్, మే 16 : కరోనా బారిన పడినవారికి సిద్దిపేటకు చెందిన నారీసేన ఆపన్నహస్తాన్ని అందిస్తున్నది. ఐ�