ఇండ్లకే పరిమితమైన ప్రజలు రోడ్లపైకి వచ్చిన వారికి మందలింపు అన్ని ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు అత్యవసర సేవలు యథాతథం సిద్దిపేట అర్బన్, మే 12 : కరోనా కట్టడి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పది రోజులు లాక్డౌన
సిద్దిపేట మెడికల్ కళాశాలలో అన్ని వసతులు ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు జడ్పీటీసీలతో టెలికాన్ఫరెన్స్ సిద్దిపేట,మే 12( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ‘కరోనా నివారణ చర్యల్లో ప్రజాప్రతనిధులు చొరవ చూపాల�
మార్కెట్లో ఎక్కడ చూసినా వడ్ల రాసులే ఇప్పటి వరకు 9,363 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు హుస్నాబాద్, మే 11 : హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో నడుస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రం కొనుగోళ్లతో సందడిగా మారింది. మ�
డబుల్ బెడ్రూం ఇండ్లు, సీసీ రోడ్లు..ప్రతి ఇంటికీ మిషన్ భగీరథ నీరురాత్రివేళలో విద్యుత్ కాంతులు.. నిత్యం పారిశుధ్యపనులుగ్రామంలో పచ్చదనం నిండిన హరితహారం చెట్లు దుబ్బాక, మే 11 : ఓ పక్క అభివృద్ధి మరోపక్క సంక్
కరోనా కాలంలోనూ అన్నదాలకు అండగా సర్కారు సిద్దిపేట జిల్లాలో 403, మెదక్లో 322 కొనుగోలు కేంద్రాలు సిద్దిపేటలో 17,137మంది రైతుల నుంచి 90501 మెట్రిక్ టన్నులు మెదక్ జిల్లాలో 15,657మంది రైతుల నుంచి 85603 మెట్రిక్ టన్నుల సేకర�
కరోనా కేసులు లేని గ్రామంగా బస్వాపూర్ నిలువడం భేష్.. ఆరోగ్యం కోసం గంట సమయం కేటాయించాలి కొవిడ్ నియంత్రణకు గ్రామ పంచాయతీ చర్యలు అద్భుతం సోషల్ మీడియా వేదికగా అభినందించిన మంత్రి హరీశ్రావు సిద్దిపేట జోన�
కరోనా నేపథ్యంలో విరివిగా పండ్లు కొంటున్న జనం డిమాండ్తోపాటే.. మండుతున్న పండ్ల ధరలు పెరుగుతున్న ముప్పును అడ్డుకోవాలంటే రోగనిరోధక శక్తి తప్పనిసరి హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ): బీ విటమిన్..సీ విటమిన్..�
అక్కన్నపేట/సిద్దిపేట కమాన్/నంగునూరు/చిన్నకోడూరు/సిద్దిపేట టౌన్/చేర్యాల/కోహెడ/సిద్దిపేట జోన్, మే 10 : అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ప్రభు త్వ ధ్యేయమని సిద్దిపేట మున్సిపల్ చైర్పర్సన్ కడవేర్గు మంజుల రా�
కరోనాతో ఎవరికి వారే ఇంట్లోనే మెడిటేషన్ తొగుట, మే 9: బిజీ ప్రపంచంలో క్షణం తీరిక లేక మానసిక ప్రశాంతతకు నోచుకోక రోగాలతో మదనపడుతున్న వారికి పిరమిడ్ ధ్యాన కేంద్రాలు ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తున్నాయి. 2010లో తొగు
సేవే లక్ష్యంగా.. సిద్దిపేట ఫౌండేషన్సమాజ సేవలో సిద్దిపేట ఫౌండేషన్పేదలకు అండగా సేవా కార్యక్రమాలుప్రతి నెల రూ.60వేలు వెచ్చిస్తూ ముందుకు సిద్దిపేట టౌన్, మే 9 :సిద్దిపేట కీర్తిని దేశ విదేశాల్లో చాటుతూ క్షణం
కొమురవెల్లి/దుబ్బాక టౌన్/చేర్యాల, మే 9 : అన్ని మతాలను ప్రభుత్వం ఆదరిస్తున్నదని సర్పంచ్ ఎర్రవెల్లి రామ్మోహన్రావు అన్నారు. మండలంలోని చిట్యాల గ్రామంలో ముస్లింలకు రంజాన్ దుస్తులను ఆదివారం ఆయన పంపిణీ చేశ
రోడ్డు అభివృద్ధికి రూ. 3.81 కోట్లు మంజూరుపలు గ్రామాల ప్రజలకు తగ్గిన దూరభారందుంపలపల్లిలో సంబురాలు దుబ్బాక టౌన్, మే 9: ఎట్టకేలకు దుబ్బాక మున్సిపల్ పరిధలోని దుంపలపల్లి – మిరుదొడ్డి మండలం ధర్మారం (మెదక్ పీ�