108 కేంద్రాల్లో ఊపందుకున్న కొనుగోళ్లు హుస్నాబాద్ డివిజన్లో రికార్డు స్థాయిలో 75,584 ఎకరాల్లో వరి సాగు 15.11లక్షల క్వింటాళ్ల దిగుబడి అంచనా గతేడాది కంటే ఈ యాసంగిలో 9.34 లక్షల క్వింటాళ్ల వడ్ల అధిక దిగుబడి ఐదు మండలా�
హుస్నాబాద్, మే 8 : మా అమ్మ సుగుణ ప్రోత్సాహంతోనే డిగ్రీ పూర్తి చేశాను. కరీంనగర్లో పుట్టి పెరిగాను కాబట్టి నాకు కొంత సామాజిక అంశాలు అలవడ్డాయని చెప్పొచ్చు. మా అమ్మ నిత్యం అమ్మాయిలు ఎలా ఉండాలి… ఎలా ఇతరులతో మె
దుబ్బాక మున్సిపల్ చైర్పర్సన్ గన్నె వనితాభూంరెడ్డి దుబ్బాక, మే 8 :ఓ పక్క గృహిణిగా ఇద్దరు ఆడపిల్లలకు తల్లిగా సేవలందిస్తూ.. మరో ప్రజాప్రతినిధిగా ప్రజాసేవలో నిత్యం బిజీగా ఉంటూ తనకంటూ ప్రత్యేకత చాటుకుంటున
నేటి నుంచి సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా 666 బృందాలతో సర్వే బాధితులకు మెరుగైన చికిత్స అందించాలి కొవిడ్ బాధితులకు మనోధైర్యాన్ని నింపండి ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు సిద్దిపేట కలెక్టరేట్లో టెలీకాన్ఫరెన్
ధూళిమిట్ట, మే 7 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటి ఆరోగ్య సర్వే మండల కేంద్రంతో పాటు కూటిగల్ గ్రామంలో శుక్రవారం ఆయా గ్రామాల సర్పంచ్ దీపిక వేణుగోపాల్రెడ్డి, బాలమణి బాలకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహ
మీ వార్డు ప్రజలను సొంత మనుషుల్లా చూసుకోవాలి మీ వార్డుకు సారథులు.. ప్రజలకు మాకు మధ్య వారధులు ఆదర్శ కౌన్సిలర్లుగా పేరు తెచ్చుకోవాలి నూతన మున్సిపల్ కౌన్సిలర్లకు దిశానిర్దేశం చేసిన ఆర్థిక శాఖ మంత్రి హరీశ్�
సిద్దిపేట టౌన్, మే 7 : మూడు వారాలు ప్రజలందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని సిద్దిపేట సీపీ జోయల్ డెవిస్ అన్నారు. కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో శుక్రవారం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. �
మెదక్ మున్సిపాలిటీ, మే 6 : మనో ధైర్యంతోనే కరోనాను జయించానని మెదక్ మున్సిపల్ కమిషనర్ శ్రీహరి అన్నారు. కరోనాను ఎలా జయించాలో ఆయన మాటల్లోనే.. కరోనా వచ్చిందిని తెలిసిన వెంటనే ఏ మాత్రం ఆలస్యం చేయవద్ద్దు. వైద్
దుబ్బాక, మే 6 : అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి, రైతులను ఆదుకుంటామని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి స్పష్టం చేశారు. రెండు రోజులుగా దుబ్బాక నియోజకవర్గంలో కురిసిన అకాల వర్షంతో వరి ధాన్యం తడ�
అన్నదాతలకు ఇబ్బందులు రానివ్వొద్దు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు సిద్దిపేట కలెక్టరేట్ నుంచి కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో టెలీ కాన్ఫరెన్స్ 24 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమచేయాలి సిద్దిపేట కలెక్ట�