ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల దాకా పోలింగ్130 పోలింగ్ కేంద్రాలు.. 1,00,678 మంది ఓటర్లువిధుల్లో 2388 మంది సిబ్బందిఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు..43 వార్డులకు గానూ బరిలో 236 మంది అభ్యర్థులుమే 3న ఓట్ల లెక్కింపుసిద�
చేర్యాల, ఏప్రిల్ 28: కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో కొమురవెల్లి మల్లికార్జునస్వామి వారి ఆలయంలో మే 4వ తేదీ వరకు ఆర్జీత సేవలు నిలిపివేస్తున్నట్లు ఆలయ ఈవో ఏ.బాలాజీ తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మా�
రామచంద్రాపురం, ఏప్రిల్28: సైబరాబాద్ పరిధిలో టెలీమెడిసిన్ సేవలను పోలీస్ కమిషనర్ సజ్జనార్ అందుబాటులోకి తీసుకువచ్చారు. కరోనా వైరస్ సోకడం కంటే భయమే మనిషిని ప్రాణాపాయ స్థితికి తీసుకెళ్తుంది. ఈ నేపథ్య�
సిద్దిపేట టౌన్, ఏప్రిల్ 28 : సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీకళాశాల, శ్రీకృప ఇనిస్ట్యూట్ ఆఫ్ ఫార్మాసిటికల్ సైన్సెస్ వెలికట్ట కళాశాలల మధ్య స్కిప్స్తో ఒప్పందం బుధవారం కుదిరింది. ఈ సందర్భంగా స్కిప్స్ ప్రి�
తెలంగాణ దశదిశ మార్చిన గులాబీ పార్టీ ఉద్యమాలకు పుట్టినిల్లు ఉమ్మడి మెదక్ జిల్లా ఉద్యమనేతకే సీఎంగా రెండు సార్లు పట్టం కట్టిన ప్రజలు సీఎం కేసీఆర్ పాలన యావత్తు దేశానికే ఆదర్శం ప్రతీ ఎన్నికల్లో విజయదుందు
అన్నం పెట్టిన చేయిని కాపాడుకోండి నిరుపేదలకు అండగా ఉన్న పార్టీ టీఆర్ఎస్ పెట్రో, డీజిల్, గ్యాస్ ధరలు పెంచినందుకు బీజేపీకి ఓటు వేయాలా..? సిద్దిపేట అర్బన్/ సిద్దిపేట జోన్, ఏప్రిల్ 26: అన్నం పెట్టిన చేయిన�
సిద్దిపేట కమాన్, ఏప్రిల్ 26: మున్సిపల్ ఎన్నికల్లో ప్రొసీడింగ్ ఆఫీసర్లు, అసిస్టెంట్ ప్రొసీడింగ్ ఆఫీసర్లు జాగ్రత్తగా వ్యవహరించాలని ఎన్నికల అబ్జర్వర్ వాసం వెంకటేశ్వర్లు సూచించారు. సోమవారం సిద్దిపే
సిద్దిపేట అర్బన్/సిద్దిపేట జోన్, ఏప్రిల్ 26: నిత్యం ప్రజల మధ్య ఉండే టీఆర్ఎస్ నాయకులకే ప్రజలు పట్టం కట్టాలని టీఆర్ఎస్ అభ్యర్థులు కోరారు. ఈ మేరకు సోమవారం ఆయా వార్డుల్లో అభ్యర్థులు జోరుగా ప్రచారం నిర్
నర్సాపూర్,ఏప్రిల్25: నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని తెలంగాణ మైనార్టీ స్కూల్ , ఉస్మానియా యూనివర్సిటీ పీజీ కళాశాలలో మున్సిపల్ చైర్మన్ మురళీయాదవ్ ఆధ్వర్య ంలో ఆదివారం శానిటైజేషన్ చేశారు. ఈ సందర్భ�
నర్సపురం వద్ద పేదవాడి కలల సౌధం3460 ఇండ్ల నిర్మాణం చేపట్టిన ప్రభుత్వంఇప్పటికే 1604మంది లబ్ధిదారుల గృహ ప్రవేశంసీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభంపారదర్శకంగా లబ్ధిదారుల ఎంపికరెండో దశలో మరికొంత మంది అర్హులకు
మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డికూచన్పల్లి, సర్దన చెక్డ్యాంల వద్దగంగమ్మకు ప్రత్యేక పూజలుహవేళిఘనపూర్, ఏప్రిల్ 23 : ఇచ్చిన మాట ప్రకారం సీఎం కేసీఆర్ మెదక్ జిల్లాకు గోదావరి జలాలను తీసుకొచ్చి మా�
మున్సిపల్ ఎన్నికలకు గట్టి బందోబస్తుఎన్నికల నియమావళి పాటించాలిఅభ్యర్థులకు సీపీ జోయల్ డెవిస్ సూచనలు సిద్దిపేట టౌన్, ఏప్రిల్ 23 : మున్సిపల్ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ప్రజలు ప్రశా�
సీఎం కేసీఆర్ కృషితోనే చెక్డ్యాంల నిర్మాణంరైతులకు సీఎం కేసీఆర్ కొండంత భరోసాఎమ్మెల్సీ శేరి సుభాశ్రెడ్డిమంజీరా మొదటి చెక్డ్యాం వద్ద గంగమ్మకు పూజలు చేసి జల హారతి ఇచ్చిన ఎమ్మెల్సీమెదక్, ఏప్రిల్ 22 :గ�