చిన్నశంకరంపేట,17ఏప్రిల్ : ఎక్కడో ఉన్న గోదావరి జలాలను మెదక్ జిల్లాకు తరలించి, సీఎం కేసీఆర్ అపర భగీరథుడిగా నిలిచారని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. హల్దీవాగు ప్రాజెక్టు ద్వారా గోదావరి జ
1956లో సిద్దిపేట మున్సిపాలిటీగా ఏర్పాటు రెండు సార్లు ప్రత్యేక పాలన విధింపు ఇప్పటి వరకు 10మంది చైర్మన్లు అభివృద్ధిలో సిద్దిపేట రాష్ర్టానికి ఆదర్శం సిద్దిపేట, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉద్యమ పురి�
కలెక్టరేట్ నుంచి అధికారులతో టెలీకాన్ఫరెన్స్ సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామ్రెడ్డ సిద్దిపేట కలెక్టరేట్, ఏప్రిల్16: నయా పైసా ఖర్చు లేకుండా జిల్లాలో అత్యంత పారదర్శకంగా ధరణి ద్వారా భూ సమస్యలను పరిష్కర
ఈ నెలాఖరు వరకు ఎర్లీ బర్డ్ పథకంమెదక్ మున్సిపాలిటీ, ఏప్రిల్ 15: ముందస్తు పన్ను వసూళ్లపై బల్దియా దృష్టి పెట్టింది. ఈ మేరకు మున్సిపల్శాఖ ఎర్లీబర్డ్ పథకాన్ని అమలు చేస్తోంది. ఆర్థిక సంవత్సరం ఆరంభ మాసంలో న�
జిల్లాలో 396 సెంటర్ల ఏర్పాటుయాసంగిలో 2.83 లక్షల ఎకరాల్లో వరిసాగు6,35,831 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనాతాలు, తేమ, మట్టి లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత రైతులదే..తేమ17శాతం మించొద్దు.. రైతులకు టోకెన్ ప
యువతకు ఉపాధి కల్పన… ఉచిత శిక్షణహుస్నాబాద్లో ఎమ్మెల్యే సతీశ్కుమార్ సహకారంతో యువతకు ఉచిత శిక్షణపోటీ పరీక్షలకు గ్రామీణ ప్రాంత యువత సన్నద్ధంనిరుద్యోగ యువతకు కార్పొరేట్ స్థాయి శిక్షణసిద్దిపేట ఎస్సీ �
సిద్దిపేట అర్బన్, ఏప్రిల్ 14 : సమ సమాజ స్థాపన కోసం నిరంతరం కృషి చేసిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ అని, అతని స్ఫూర్తిని నేటితరం కొనసాగించాలని జడ్పీ చైర్ పర్సన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ అన్నారు. బుధవారం డా.�
సొంత స్థలంలో ఇండ్లు కట్టుకునే వారికి బడ్జెట్లో నిధులు కేటాయింపుఅభివృద్ధ్దికి మారుపేరు సిద్దిపేటమంత్రులు హరీశ్రావు, కొప్పుల ఈశ్వర్516 మంది దివ్యాంగులకు ఉపకరణాలు అందజేతసిద్దిపేట పట్టణ ప్రగతి నివేది�
నేడు అలుగుపారే అవకాశంరెండు రోజుల్లో రెండు మీటర్లమేర చేరిన జలాలుతరలివస్తున్న గోదారమ్మ మురిసిపోతున్న ఆయకట్టు రైతులు వెల్దుర్తి, ఏప్రిల్ 14: మెదక్ జిల్లా మాసాయిపేట మండల పరిధిలోని హకీంపేట గ్రామశివారులో �
అంబేద్కర్ బాటలో సీఎం కేసీఆర్ పయనంరూ.130 కోట్లతో అతి పెద్ద విగ్రహం ఏర్పాటుసొంతస్థలంలో ఇల్లు కట్టుకునేందుకు నిధులు గజ్వేల్ రూరల్, ఏప్రిల్14: దళిత నిరుద్యోగుల అభున్నతి కోసమే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్�
సిద్దిపేట టౌన్, ఏప్రిల్ 13 : పంచభూతాల్లో ఒకటి నిప్పు.. మనిషి జీవితం అగ్నితో ముడిపడి ఉంది. ఎంత ఉపయోగపడుతుందో.. నిర్లక్ష్యం.. అజాగ్రత్తగా ఉంటే జీవితాలు బుగ్గిపాలవుతాయి. తరుచూ ఏదో ఒక చోట అగ్ని ప్రమాదం జరిగిందన�
గూడు లేని నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు కొత్త సంవత్సరంలో పట్టు వస్ర్తాలతో ఇండ్ల పట్టాలు అందిస్తున్నాం విపంచి ఆడిటోరియంలో 232 మందికి ఇండ్ల పట్టాల పంపిణీలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు సిద్దిప