ఎన్నికల నిర్వహణ సజావుగా జరిగేలా చూడాలి సాధారణ ఎన్నికల నియమావళే వర్తిస్తుంది ఏప్రిల్ 11న తుది ఓటర్ జాబితా ప్రచురించాలి ఏప్రిల్ 14న పోలింగ్ స్టేషన్ల తుది జాబితా కొవిడ్ నిబంధనలను పాటించాలి రాష్ట్ర ఎన్�
జగదేవ్పూర్, ఏప్రిల్ 7 : గ్రామపంచాయతీ ఉప ఎన్నికలు సజావుగా, శాంతియుతంగా నిర్వహించడానికి రాజకీయ పార్టీలు సహకరించాలని ఎంపీడీవో మల్లికార్జున్ కోరారు. బుధవారం మండల కార్యాలయంలో ఆయా పార్టీల నాయకులు, ప్రజాప్
జలాలతో నిండుతున్న చెరువులు, కుంటలు బంధంచెరువు వద్ద గోదారమ్మకు పూజలు ‘బంధం’ నుంచి పరుగుపరుగునా పెద్ద చెరువుకు.. చెరువులు, కుంటలు, కెనాళ్ల వద్ద యువకుల సందడి గజ్వేల్ అర్బన్/వర్గల్/మర్కూక్, ఏప్రిల్7: ‘గల�
సిద్దిపేట అర్బన్, ఏప్రిల్ 7 : కొవిడ్ లక్షణాలు ఉన్న వారిని ప్రత్యేకంగా పర్యవేక్షణ చేసి, జిల్లాలో కొవిడ్ మరణాలు లేకుండా చూడాలని వైద్యాధికారులను జిల్లా కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి ఆదేశించారు. సిద్దిపే�
రూ.3.30 కోట్లతో ఆధునిక హంగులతోలైబ్రరీ నిర్మాణం జిల్లా కేంద్ర గ్రంథాలయానికి వేముగంటి నర్సింహాచార్యులు పేరు త్వరలో 50 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఉద్యోగార్థుల కోసం నిపుణులచే ప్రత్యేక శిక్షణ రాష్ట్ర ఆర్థిక మం�
హల్దీ వాగుకు గోదావరి జలాల విడుదల ఓ అద్భుత ఘట్టం వేలాది ఎకరాల పంటలకు కీలక దశలో అందివస్తున్న గోదావరి జలాలు సీఎం కేసీఆర్ గొప్ప నిర్ణయంపై ఉమ్మడి జిల్లా రైతుల్లో సంతోషం నేడు గోదావరి జలాల విడుదల గజ్వేల్ అర్�
నేడు ఆవిష్కృతం కానున్నచారిత్రక ఘట్టం నదికి కొత్త నడక నేర్పే అపురూప గడిలివి.. మండుటెండల్లో నేడు హల్దీవాగుకు, మంజీర నుంచి నిజాంసాగర్కు గోదావరి జలాలు విలేకరుల సమావేశంలో మంత్రి హరీశ్రావు గజ్వేల్ అర్బన్�
సిద్దిపేట జోన్, ఏప్రిల్ 5 : సిద్దిపేట పట్టణాన్ని నాది అని గర్వంగా చెప్పుకునే విధంగా చేసే బాధ్యత నాది అని, తడి,పొడి హానికర చెత్తను వేర్వేరుగా చేసి ఇచ్చి పట్టణాన్ని పరిశుభ్రంగా నిలుపడంలో మీవంతు సహకారం అంద�
సిద్దిపేట కలెక్టరేట్, ఏప్రిల్ 2 : దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ పల్లెలను అభివృద్ధి చేసి, ఆదర్శంగా తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. పల్లె ప్రగతితో గ్రామాలను అభివృద�
నారాయణరావుపేట, ఏప్రిల్ 2 :నాడు కరువు ప్రాంతంగా ఉన్న సిద్దిపేట నేడు కల్పతరువుగా మారిందని, సీఎం కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వంతోనే అది సాధ్యమైందని ఆర్థిక మంత్రి హరీశ్రావు అన్నారు. శుక్రవారం నారాయణరావుపేట మ�
హల్దీవాగులోకి గోదావరి జలాలు తరలించేందుకు ఏర్పాట్లు కొండపోచమ్మ ప్రాజెక్టు సంగారెడ్డి కాలువ నుంచి నీటి మళ్లింపు నేడో, రేపో నీటి విడుదల చేసేందుకు అధికారుల సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్న పనులు మూడు చెరువు�
అక్కన్నపేట, ఏప్రిల్ 2 : కరోనా పై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఎంపీపీ మాలోతు లక్ష్మి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని అక్కన్నపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జడ్పీటీసీ భూక్య మంగతో కలిసి ఆమె కొవిడ్ టీ