హుస్నాబాద్, ఏప్రిల్ 2 :నిరంతర సాధన చేయడంతోనే ఉన్నత లక్ష్యాలను చేరుకుంటామని ఎమ్మెల్యే సతీశ్కుమార్ అన్నారు. శుక్రవారం హుస్నాబాద్ మండల పరిషత్ సమావేశ మందిరంలో 45రోజులుగా జరుగుతున్న పోటీపరీక్షల ఉచిత శి
రాయపోల్, ఏప్రిల్ 2 : రైతును రాజు చేయడమే లక్ష్యంగా తెలంగాణ సర్కారు ముందుకు వెళ్తున్నదని, వారి సమస్యలు పరిష్కరించేలా చేయూతనందించేందుకు ప్రతి గ్రామంలో రైతు వేదికలు నిర్మిస్తున్నదని మెదక్ ఎంపీ కొత్త ప్రభ
ఆపదలో ఉన్న వారిని కాపాడడమే కర్తవ్యం దవాఖానకు చేర్చి, మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యం కొండపాక 108 సిబ్బంది సేవలకు గుర్తింపు నేడు అత్యవసర వైద్య సాంకేతిక నిపుణుల దినోత్సవం కొండపాకలోని రాజీవ్ రహదారిపై నిత�
సిద్దిపేట కమాన్, ఏప్రిల్ 1: రాష్ట్రంలో గురుకుల పాఠశాలల్లో ఉత్తమ మైన విద్య అందుతోందని, ఐదో తరగతిలో ప్రవేశం పొందేందుకు దరఖాస్తు చేసుకోవాలని జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజారాధాకృష్ణశర్మ అన్నారు. గురుకుల ప
సిద్దిపేట జోన్, ఏప్రిల్ 1: కోమటి చెరువు నెక్లెస్ రోడ్డుతో కొత్త అందం సంతరించుకుందని, నెక్లెస్ రోడ్డు పనులను రెండు మూడు రోజుల్లోగా పూర్తి చేసి ఈ వేసవి ప్రత్యేకతగా పర్యాటకులకు అందుబాటులోకి తెచ్చి ప్రా�
గజ్వేల్ రూరల్, ఏప్రిల్1: దేశచరిత్రలో తక్కువ సమయంలో ఆర్అండ్ఆర్ కాలనీలో ఇండ్ల నిర్మాణం చేపట్టడం చరిత్రలో నిలిచిపోతుందని, 600 ఎకరాల విస్తీర్ణంలో మోడల్ కాలనీగా నిర్మాణం పూర్తి చేసుకున్న ఇండ్లను త్వరల�
గజ్వేల్ రూరల్, ఏప్రిల్ 1: గజ్వేల్ పట్టణ సమీపంలో ఒకే చోట నిర్మాణం జరుగుతున్న ఇండ్లు ఎం తో అద్భుతంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో కనిపించడంతో వాటిని చూసేందుకు వచ్చే వారం తా ఎంతో సంతోషపడుతున్నారు. వందలాది ఎకర�
తొగుట, ఏప్రిల్ 1 : పల్లె ప్రగతిని తొగుట మండలం ఎల్లారెడ్డిపేట గ్రామం సద్వినియోగం చేసుకుంటున్నది. సర్పంచ్ సిరినేని గోవర్ధన్, ఎంపీటీసీ వెల్పుల స్వామి నాయకత్వంలో అభివృద్ధిలో దూసుకెళ్తున్నది. సుమారు రూ.6.24ల�
చిన్నకోడూరు, ఏప్రిల్ 01 : వానలు కురిసి వరద వచ్చిదంటే రాకపోకలు ఆగిపోవాల్సిందే.. వానకాలంలో చిన్నకోడూరు, నంగునూరు మండలాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ సమస్యల పరిష్కారానికి మంత్రి తన్నీరు హరీశ్రావు
రేపు ఆశ్వారావుపేట క్షేత్ర సందర్శనకు 300మంది రైతులువిడతల వారీగా అన్ని సెగ్మెంట్ల నుంచి రైతులను తీసుకెళ్తాం..జిల్లాలో ఫ్యాక్టరీ స్థాపనకు ప్రభుత్వ నిర్ణయంటెలీ కాన్ఫరెన్స్లో తన్నీరు హరీశ్రావుసిద్దిపేట �
ప్రతి బడ్జెట్లోనూ వ్యవసాయరంగానికి ప్రాధాన్యంగ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాల ఏర్పాటు నిర్ణయం గొప్ప విషయంరైతులపై ప్రేమకు ఇది నిదర్శనంసీఎం, మంత్రి చొరవతో పొలాలకు గోదావరి జలాలుజడ్పీ చైర్పర్సన్ వేలేట�
సుమారు రూ. 5 కోట్లతో నిర్మాణం అంచనామొదటి విడతగా రూ. కోటి కేటాయింపుఆధునిక హంగులతో బస్స్టాండ్ నిర్మాణంబస్స్టాండ్ నిర్మాణం పై ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి ప్రత్యేక శ్రద్ధదుబ్బాక టౌన్, మార్చి 31 : దుబ్బాక �
జిల్లాలో 394 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుయాసంగిలో 2.80 లక్షల ఎకరాల్లో వరి సాగు6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశంరైతులకు ఇబ్బందులు రాకుండా చూడాలిప్రతి మండల అధికారి 4 కొనుగోలు కేంద్రాలను పర్యవే
జిల్లాలో ఒక సర్పంచ్, 101 వార్డు మెంబర్ల స్థానాలకు ఎన్నికలుఈ నెల 3న వార్డుల వారీ ముసాయిదా.. ఎలక్టోరల్ జాబితా ప్రచురణ12న తుది జాబితా ప్రచురణదుబ్బాక, మార్చి 31:వివిధ కారణాలతో ఖాళీలు ఏర్పడిన గ్రామ పంచాయతీ సర్పంచ�
ఏకగ్రీవంగా ఆమోదించిన మున్సిపల్ పాలకమండలిమెదక్ మున్సిపాలిటీ, మార్చి 31: మున్సిపల్ పాలకవర్గం 2021-22 ఆర్థిక సంవత్సరానికి రూ. 28.03 కోట్లతో రూపొందించిన అంచనా బడ్జెట్ను ఏకగ్రీవంగా ఆమోదించింది. మున్సిపల్ చైర్మ�