రవాణా సేవల్లో కొత్త ఉత్సాహంతక్కువ చార్జీలకే ఆర్టీసీ పార్సిల్ సేవలుమెదక్ రీజియన్లో 8 ప్రత్యేక బస్సులు9 నెలల్లో రూ.1.13 కోట్ల ఆదాయం1.49 లక్షల పార్సిళ్ల చేరవేత18 పాయింట్లతో రవాణా సంస్థ సేవలుసంగారెడ్డి, మార్చి
ఎమ్మెల్యే ముత్తిరెడ్డికల్యాణలక్ష్మి, పట్టా పాసు పుస్తకాల అందజేతచేర్యాల, మార్చి 31 : తెలంగాణ రాష్ట్రంలో అన్ని కులాలు, మతాలకు చెందిన ఆడబిడ్డలు, రైతులు ఆనందంగా ఉండడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని ఎమ్మెల్యే ముత్త�
వారం రోజుల్లో ఇండ్లను అందుబాటులోకి తేవాలికలెక్టర్ వెంకట్రామ్రెడ్డిగజ్వేల్ రూరల్, మార్చి 31: సకల వసతులతో అద్భుతంగా మోడల్ కాలనీని ముంట్రాజ్పల్లి సమీపంలో వారం రోజుల్లో అందుబాటులోకి తీసుకరావాలని కల�
మండల సభలో ఏకగ్రీవ తీర్మానంవరుసగా మూడు సభలకు హాజరుకాని అధికారుల సరెండర్కు నివేదికచేర్యాల, మార్చి 31 : మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుంటే, వాటిని క్షేత్రస్
ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి చేయూతమెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డిఉపకరణాలు, అభ్యర్థుల ఎంపిక శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యేమెదక్ రూరల్, మార్చి 31: దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం ఎన్నో కా
జిల్లా పరిషత్ సేవలు, కార్యాలయ నిర్వహణకు వరించిన అవార్డుప్రకటించిన కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్హర్షం వ్యక్తం చేసిన జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్రెడ్డిసంగారెడ్డి, మార్చి 31 : సంగారెడ్డి జిల�
సిద్దిపేట, మార్చి 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): పల్లెల్లోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, యాసంగి ధాన్యం కొనాలని సీఎం కేసీఆర్ నిర్ణయించడంతో జిల్లా వ్యాప్తంగా అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎ
బంధం చెరువు నుంచి ఖాన్ చెరువు వరకు ప్రత్యేక కాలువ నిర్మాణం సంగారెడ్డి కాలువ నుంచి హరిద్రా నదికి అనుసంధానం ‘నిజాంసాగర్’ వరకు పరుగులు తీయనున్న కాళేశ్వరం ఎత్తిపోతల నీరు ఉమ్మడి మెదక్ జిల్లాకు బహుళ ప్ర�
పల్లెప్రగతితో మారిన గ్రామ రూపు రేఖలు అందుబాటులోకి డంపింగ్యార్డు, పల్లెప్రకృతి వనం వీధివీధినా సీసీరోడ్ల నిర్మాణాలు, డ్రైనేజీల నిర్మాణం ఇంటింటా చెత్త సేకరణతో పరిసరాలు పరిశుభ్రం రోడ్లకు ఇరువైపులా ఏపు�
నిన్నటివరకు పిచ్చిచెట్లతో దర్శనమిచ్చే శ్మశాన వాటికలోనే అంతిమసంస్కారాలు నిర్వహించేవారు. నిధుల కేటాయింపులేక అభివృద్ధి పరిచే వారు కానరాక సమస్యల మధ్య దహన సంస్కారాలు సాగేవి. ఇలా పిచ్చిచెట్లకు నిలయమైన ప్ర�
సిద్దిపేట కలెక్టరేట్, మార్చి 30 :ఈ సీజన్కు సంబంధించి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి ఆదేశించారు. మంగళవారం సిద్దిపేట కలెక్టరేట్లో అ�
సిద్దిపేట టౌన్, మార్చి 30 :పెండింగ్లో ఉన్న కేసులను త్వరితగతిన చేధించాలని డీజీపీ మహేందర్రెడ్డి పోలీసు అధికారులకు సూచించారు. పెండింగ్ కేసులపై మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన
గతంలో డీఎల్పీవో, డీపీవో, కలెక్టర్ అనుమతి తప్పనిసరిపాత నిబంధనలతో అనుమతుల్లో జాప్యం.. అభివృద్ధి పనులపై ప్రభావంజీపీలకు ఇక తొలిగిన ఇక్కట్లు..సర్వత్రా హర్షంఉమ్మడి మెదక్ జిల్లాలో 1,574 గ్రామ పంచాయతీలుపల్లెల �