రేపటితో ముగియనున్న ప్రస్తుత పాలకవర్గ పదవీకాలం మున్సిపాలిటీలో 34 నుంచి 43కు వార్డుల పెంపు నేడు వార్డుల వారీగా తుది ఓటరు జాబితా విడుదల రెండు రోజుల్లో వార్డుల వారీగా రిజర్వేషన్లు ఖరారయ్యే అవకాశం సిద్దిపేట, ఏ
మిద్దెలపై కూరగాయలు పండించాలి పిల్లలతో పాటు పెద్దలకు కూడా పాఠాలు చెప్పే స్వచ్ఛ బడి డిజిటల్ ప్రొజెక్టర్ సహాయంతో స్వచ్ఛత తరగతులు నూతన ఒరవడికి ‘సిద్దిపేట’ శ్రీకారం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు స
వైభవంగా నాచగరి లక్ష్మీనృసింహస్వామి రథోత్సవం పోటెత్తిన భక్తజనం దేవతామూర్తులను దర్శించుకున్న ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు, ఇతరులు వర్గల్, ఏప్రిల్ 11: మహావిష్ణువు నాలుగో అవతారమైన నాచగిరి లక్ష్మీనృసింహస
సీఎం కేసీఆర్ కృషితోనే వేసవిలో గోదావరి ప్రవాహం ఆడబిడ్డలు బిందె పట్టుకొని నీళ్లుమోసేకాలం పోయింది ప్రతిపక్షాల తిట్లే మాకు దీవెనలు ఇక తెలంగాణ సస్యశ్యామలమే.. ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు వెల్లడి నాచారం వద్
రోజురోజుకూ పెరుగుతున్న సందర్శకులు పారామోటరింగ్ ద్వారా విహంగ వీక్షణానికి అవకాశం ఆకాశం నుంచి ప్రాజెక్టు అందాలను ఆస్వాదిస్తున్న పర్యాటకులు గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపోచమ్మ సాగర్ పర్యాటకులను విశే
పరిశుభ్రతపై తరగతుల బోధన వ్యర్థ పదార్థాలతో ప్రహరీ నిర్మాణం బెంగళూరు తర్వాత సిద్దిపేటలో ఏర్పాటు సిద్దిపేట జోన్, ఏప్రిల్ 10: బడి అనగానే మనకు గుర్తుకు వచ్చేది పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పే ఆలయం అనుకుంటాం
వర్గల్, ఏప్రిల్10 : కొండపోచమ్మ సాగర్ నుంచి సంగారెడ్డి కెనాల్ ద్వారా గోదావరి జలాలు ఐదోరోజూ శనివారం పరుగులు తీశాయి. ఈ ఐదు రోజుల్లో సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలోని నాలుగు చెరువులను గంగమ్మ నింపింది. అప�
సిద్దిపేట జోన్ : సిద్దిపేట మున్సిపాలిటీని ఐదేండ్ల కాలం లో అందరి సహకారంతో దేశానికే ఆదర్శంగా నిలిపామని ఆర్థిక మంత్రి హరీశ్రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేట మున్సిపల్ ప్రత్యేక బడ్జెట్ 2021-22 మున్సిపల్ చ�
సిద్దిపేట టౌన్, ఏప్రిల్ 9 : కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని డీజీపీ మహేందర్రెడ్డి సూచించారు.శుక్రవారం పోలీసులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దిశానిర్దేశం చేశారు. ఈ స�
అపర భగీరథుడు సీఎం కేసీఆర్ కల సాకారమైంది. ఎక్కడో ఉన్న గోదారమ్మను కొండపోచమ్మ సాగర్కు తీసుకువచ్చి, అక్కడి నుంచి సంగారెడ్డి కెనాల్ ద్వారా హల్దీవాగుకు, అక్కడి నుంచి మంజీరా నది మీదుగా నిజాంసాగర్ ప్రాజెక్�
గజ్వేల్ అర్బన్, ఏప్రిల్ 9: గజ్వేల్ జిల్లా దవాఖాన నిర్వహణ బాగుందని కాయకల్ప కేంద్ర బృందం కితాబు ఇచ్చింది. ముఖ్య పరిశీలకుడు డాక్టర్ తిరుపతి ఆధ్వర్యంలో కాయకల్ప కేంద్రం బృందం శుక్రవారం గజ్వేల్ జిల్లా ద�
ప్రశాంత్నగర్, ఏప్రిల్ 8 : ప్రజలకు ఆరోగ్యం.. ఆహ్లాదం రెండూ ముఖ్యమేనని మంత్రి హరీశ్రావు అన్నారు. ఇప్పటికే సిద్దిపేటను అభివృద్ధికి చిరునామాగా.. ఆదర్శంగా నిలిపామని, కోమటి చెరువుపై అన్ని వసతులతో నెక్లెస్ �