పెద్దకోడూరు మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో ‘కంప్యూటర్ ఇంజినీరింగ్’ ఈ ఏడాది 60 మంది విద్యార్థినులకు సీట్లు సాంకేతిక విద్యాశాఖ ఉత్తర్వులు మంజూరు రాష్ట్రంలోనే రెండో కళాశాల మంత్రి హరీశ్రావు కృషితో ఉన్న
సిద్దిపేట టౌన్, మే 4 : మహిళలను గౌరవించడం మన సంస్కృతి.. అమ్మగా, ఆలిగా ప్రత్యక్ష దైవంగా కొలుస్తాం. భూదేవికి ఉన్నంత ఓర్పు, సహనం ఆమె సొంతం. మంచితనాన్ని ఆసరాగా చేసుకొని కొందరు వేధింపులు, దాడులు, అత్యాచారాలకు పాల్�
కొమురవెల్లి, మే 4 : పల్లెల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా పట్టణాలకు దీటుగా గ్రామాలను సిద్ధం చేస్తున్నది. మండలంలోని కిష్టంపేటలో పల్లె ప్రగత�
సిద్దిపేట జోన్, మే 4 : ప్రజలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటే వ్యాధులు దరిచేరవని ఫిట్ ఇండియా ఫౌండేషన్ జనగామ జిల్లా కమిటీ ప్రతినిధి, ఆర్మీ జవాన్ జిట్టబోయిన భరత్ అన్నారు. ఏప్రిల్ 3న జనగామ జిల్లా బతుకమ్మ కుంట నుం�
గజ్వేల్ అర్బన్, మే 3: తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని స్వాగతిస్తూ టీఆర్ఎస్ అభ్యర్థులందరినీ గెలిపిస్తున్నారని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డ�
36 వార్డుల్లో టీఆర్ఎస్ జయకేతనం అభివృద్ధికే పట్టం కట్టిన ఓటర్లు మున్సిపల్ పోరులో అధికార పార్టీ హవా స్వతంత్రులు 5, బీజేపీ 1, ఎంఐఎం 1 స్థానంలో గెలుపు బోణీ కొట్టని కాంగ్రెస్ సిద్దిపేట, మే 3 (నమస్తే తెలంగాణ ప్ర�
ఫలించిన మంత్రి హరీశ్రావు కృషి నిండుగా ఆశీర్వదించిన ప్రజలు అభివృద్ధి, సంక్షేమ పథకాలే గీటురాయి కారు స్పీడ్కు అడ్రస్లేని ప్రతిపక్షాలు బీజేపీ బొక్కబోర్లా.. అడ్రస్ లేని కాంగ్రెస్ బీజేపీ జిల్లా అధ్యక్ష
సిద్దిపేట జోన్, మే 3 : సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థుల్లో కొంతమంది తమ సతీమణులను బరిలోకి దింపి గెలిపించుకున్నారు. మున్సిపల్ చైర్మన్గా రెండు పర్యాయాలుగా బాధ్యతలు నిర్వర్తించి�
మెదక్, మే 2 :జిల్లా కేంద్రమైన మెదక్ పట్టణంలోని ఫత్తేనగర్ వీధిలో పేక ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని జిల్లా టాస్క్ఫోర్స్ సీఐ మురళీకుమార్ తెలిపారు. ఆదివారం సీఐ మాట్లాడారు. ఎస్పీ �
మెదక్, మే 2 : బెంగాల్లో మమతా బెనర్జీకి ప్రజలు అండగా నిలిచారని సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆదివారం మాట్లాడారు. కోట్ల డబ్బును, ఓట్ల కోసం ఆ పార్టీలో �
సిద్దిపేట టౌన్, మే 1 : మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని సిద్దిపేట పోలీసు కమిషనర్ జోయల్ డెవిస్ అన్నారు. ఈ నెల 3న కౌంటింగ్ నేపథ్యంలో కౌన్సిలర్గా పోటీ చేసిన అభ�
దుబ్బాక, ఏప్రిల్ 30 : రైతు సంక్షేమమే లక్ష్యంగా టీఆర్ఎస్ కృషి చేస్తుంది. పంట పెట్టుబడి సాయం నుంచి పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించేంత వరకు అన్నదాతకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోంది. రైతన్నలు పండ�
పంచాయతీల్లో ఖాళీ స్థలాలు కాపాడాలిలేఅవుట్లలో 10శాతం స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలిఫెన్సింగ్ వేసి మొక్కలు నాటేందుకు ప్రణాళికలు చేయాలిసంగారెడ్డి జిల్లా పంచాయతీ అధికారి సురేష్మోహన్సంగారెడ్డి, ఏప్రిల�