పకడ్బందీగా లాక్డౌన్ ప్రజల స్వచ్ఛంద మద్దతు గడువులోపే ఇండ్లలోకి పోలీసుల భారీ బందోబస్తు విస్తృతంగా వాహనాల తనిఖీ కరోనా కట్టడికి ప్రభుత్వం విధించిన లాక్డౌన్ 5వ రోజు విజయవంతంగా కొనసాగింది. సిద్దిపేట జిల
సింథటిక్ ట్రాక్తో కొత్తశోభ వాకింగ్, రన్నింగ్ కోసం ఏర్పాటు మంత్రి చొరవతో ముమ్మరంగా సాగుతున్న పనులు ప్రశాంత్నగర్, మే 16 : కోమటి చెరువు ప్రాంతంలో ఇటీవల ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు ప్రారంభించిన నెక్లె�
కొవిడ్ వ్యాప్తి, పాజిటివ్ రేట్ తగ్గిందిప్రజల్లో ఆత్మైస్థెర్యం పెరిగిందిబాధితుల యోగక్షేమాలు చూడాల్సిన బాధ్యత సర్వే బృందం సభ్యులు, అధికారులదే45 రోజుల పాటు సర్వే కొనసాగించాలిసిద్దిపేట కలెక్టర్ వెంక�
నాలుగో రోజు నిబంధనలు అమలు ఆ 4 గంటల్లోనే అన్ని పనులు ఆ తర్వాతే ఇంటికే పరిమితం కరోనా నివారణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు సర్కారు దవాఖానల్లో ప్రత్యేక సదుపాయాలు యథావిధిగా ధాన్యం కొనుగోళ్లు కొనసాగుతున్న ఉపాధ�
అప్పటి వరకు ఉరుకులు, పరుగులు.. బస్తీలు, కాలనీలు, ప్రధాన కూడళ్లు, రహదారుల్లో వాహనాల రాకపోకలతో సందడే సందడి…. సూపర్మార్కెట్లు, కిరాణాషాపులు, టిఫిన్ సెంటర్లు, హోటళ్లు…ఇలా అన్ని వ్యాపార కేంద్రాల్లో జనసందోహమే
సిద్దిపేట టౌన్, మే 14 : సమాజం లో కుల వ్యవస్థ, వర్ణబేధాలను, లింగ వివక్షతను వ్యతిరేకించిన అభ్యుదయవాది లింగాయత్ ధర్మం స్థాపించిన మహాత్మా బసవేశ్వరస్వామి అని సీపీ జోయల్ డెవిస్ అన్నారు. బసవేశ్వరస్వామి జయంతి�
సిద్దిపేట జోన్/చేర్యాల/ గజ్వేల్/ హుస్నాబాద్/ దుబ్బాక, మే 14 : ప్రభు త్వం కరోనాను నియంత్రించడానికి విధించిన లాక్డౌన్ జిల్లావ్యాప్తంగా శుక్ర వారం మూడో రోజూ సంపూర్ణంగా కొనసాగింది. ప్రజలు, వ్యాపారులు స్వచ�
సిద్దిపేట టౌన్, మే 14 : ముస్లింలు ఈదుల్ ఫితర్ (రంజాన్) పండుగను శుక్రవారం భక్తి శ్రద్ధలతో జరుపుకొన్నారు. కరోనా నేపథ్యంలో ఈద్గాలు, మసీదుల్లో సామూహిక ప్రార్థనలు నిర్వహించకుండా ఇండ్లలోనే కుటుంబ సభ్యులందరూ
సొంతింటి కలను సాకారం చేస్తున్న సీఎం కేసీఆర్ ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి జగదేవ్పూర్లో 250 డబుల్ ఇండ్లకు భూమిపూజ జగదేవ్పూర్, మే13 : ఇల్లు లేని పేదోళ్లకే ప్రభుత్వం ఇండ్లు నిర్మించి ఇస్తున్న
ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు చికిత్స రేట్ల తగ్గింపుపై నిర్వాహకులకు అభినందనలు సిద్దిపేట జోన్, మే 13 : కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు ఇబ్బంది పడవద్దని, సిటీ స్కానింగ్ రేట్లను రూ.5500కు బదులు రూ.2 వేలు మ�
600 ఎకరాల్లో అతిపెద్ద కాలనీ నిర్మాణం తరలివస్తున్న ముంపు గ్రామాల ప్రజలు సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి గజ్వేల్ రూరల్, మే13: ముంపు గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా గ్రామాలను ఖాళీ చేస్తూ ఆర్అండ్ఆర్ కా�
గజ్వేల్అర్బన్, మే 13 : కరోనా వ్యాప్తిని నియంత్రించడానికి ప్రభుత్వం విధించిన లాక్డౌన్ గురువారం రెండో రోజు ప్రశాంతంగా కొనసాగింది. పటిష్టంగా లాక్డౌన్ విధించడంతో గురువారం సడలింపు సమయంలో అధికసంఖ్యలో మ�
ఆర్అండ్ఆర్కాలనీలో గ్రామస్తుల గృహప్రవేశాలు ఆనందంలో లబ్ధిదారులు గజ్వేల్ రూరల్, మార్చి13 : గజ్వేల్ సమీపంలోని మూట్రాజ్పల్లి వద్ద నిర్మించిన కాలనీలోకి కొండపాక మండలం సింగారం గ్రామస్తులు ఒక్క రోజే 56 కు
తొలిరోజు లాక్డౌన్ విజయవంతం ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇండ్లకే జనం పరిమితం ఉదయం 10 గంటల్లోపే పనులు చేసుకున్న ప్రజానీకం ఉమ్మడి జిల్లాలో రోడ్లన్నీ నిర్మానుష్యం యథావిధిగా అత్యవసర సేవలు కొనసాగిన ధాన్యం కొనుగ�