చేర్యాల : పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి మాజీ సీఎం చంద్రబాబు పెంపుడు కుక్క అని టీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జింకల పర్వతాలు యాదవ్ విమర్శించారు. మండలంలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో గురువారం జర
భూసేకరణకు రూ.58కోట్లు మంజూరు.. వేగంగా పనులు చేపడతాం.. సొంత స్థలంలో ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం జర్నలిస్టుల సంక్షేమంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు హుస్నాబాద
తడి, పొడి చెత్త సేకరణ విధానం అభినందనీయం కేంద్ర ప్రభుత్వ డ్రింకింగ్ , శానిటేషన్ శాఖ డిప్యూటీ సెక్రటరీ రాజీవ్ జవహరి సిద్దిపేట అర్బన్, సెప్టెంబర్ 15 : గ్రామాలు పచ్చదనంతో పాటు ఎంతో పరిశుభ్రంగా ఉన్నాయని కే�
రెండోసారి టీటీడీ బోర్డు మెంబర్గా మురంశెట్టి రాములు నియామకం సామాజిక, ఆధ్యాత్మిక సేవలో తనదైన ముద్ర సీఎం కేసీఆర్తో గొప్ప అనుబంధం సిద్దిపేట టౌన్, సెప్టెంబర్ 15 : ఏడుకొండల వెంకన్నస్వామి సేవ చేసే అవకాశం కోట
విద్యార్థులను ఆకట్టుకునే చిత్రాలుసొంత డబ్బులతో పాఠశాలలో అందమైన చిత్రాలు గీయించిన ఉపాధ్యాయుడు చంద్రశేఖర్కరోనా సమయంలో ఆన్లైన్ తరగతుల పర్యవేక్షణ దౌల్తాబాద్, సెప్టెంబర్ 15: చిత్రం చూడగానే మనసులో ముద�
కోహెడ: రాష్ట్ర అభివృద్ధి సీఎం కేసీఆర్తోనే సాధ్యమని హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్కుమార్ అన్నారు. మంగళవారం ఆయన మండలంలో సుడిగాలి పర్యటన చేశారు. అభివృద్ధి పనులకు భూమిపూజలు, ప్రారంభోత్సవాలు చేశారు. వర్షాల�
చేర్యాల : మండలంలోని ముస్త్యాల గ్రామానికి చెందిన తాటిపాముల భాస్కర్(25) అనే యువకుడు మద్దూరు మండలంలోని సలాక్పూర్ శివారులో చెట్టుకు ఉరేసుకుని మంగళవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా పోలీసులు తమ కుమారుడిని �
కమలాయపల్లిని సందర్శించిన అదనపు కలెక్టర్ ముజామిల్ఖాన్ మద్దూరు, సెప్టెంబర్14: చేర్యాల మండలం కమలాయపల్లి గ్రామాన్ని అదనపు కలెక్టర్ ముజామిల్ఖాన్ మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలోని పలు వార
సిద్దిపేట అర్బన్, సెప్టెంబర్ 13 : ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను తక్షణం పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ ముజామ్మిల్ఖాన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణికి వివిధ ప�
నీది పాదయాత్రో.. భోగయాత్రో ప్రజలకు అర్థ కావడంలేదు జాతీయ, రాష్ట్ర రహదారులకు తేడా తెల్వని ఎంపీ, మాజీ మంత్రి రోజుకో జిల్లా నుంచి జనాలను తరలిస్తూ పబ్బం బండి సంజయ్ యాత్రపై ఎమ్మెల్యే క్రాంతికిరణ్ ఫైర్ అందోల�
పూర్తి కావొచ్చిన వార్డు, గ్రామ కమిటీల ఎన్నికలు నేటి నుంచి మండల, పట్టణ కమిటీల నియామకం ఈ నెల 20లోపు పూర్తి కానున్న ప్రక్రియ పార్టీ సంస్థాగత ఎన్నికలపై మంత్రి హరీశ్రావు దిశానిర్దేశం కొత్త కమిటీల ఏర్పాటుతో పా
కొమురవెల్లి ఆలయానికి వెండి శోభితం ద్వారాలు, తలుపులకు తయారవుతున్న తొడుగులు నెల రోజుల్లో పనులు పూర్తి చేసేందుకు చర్యలు 5 క్వింటాళ్ల 20 కిలోల వెండితో డిజైన్లు తెలంగాణలో తొలి ఆలయం చేర్యాల, సెప్టెంబర్ 11: కొముర