చేర్యాల : కొమురవెల్లి శ్రీమల్లికార్జున స్వామి వారి క్షేత్రంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. సుమారు 10 వేలకు పైగా భక్తులు స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నట్లు ఆలయ ఈవో బాలాజీ, చైర్మన్ భ�
సిద్దిపేట జిల్లాలో లభ్యమవుతున్న పురాతన వస్తువులు వెలుగులోకి శాతవాహన కాలం నాటి పనిముట్లు, ప్రాచీన సమాధుల ఆనవాళ్లు ఒక్కొక్కటిగా బయట పడుతున్న నాటి మానవులు ఉపయోగించిన పనిముట్లు ఈ ప్రాంతానికి ఘనమైన చరిత్ర
సిద్దిపేట అర్బన్ : తుది ఓటరు జాబితాను పకడ్బందీగా రూపొందించాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి పి.వెంకట్రామ్రెడ్డి ఆర్డీవోలు, తహసీల్దార్లను ఆదేశించారు. శనివారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక�
చేర్యాల: అక్రమంగా నిల్వ చేసిన పీడీఎస్ బియ్యాన్ని సిద్దిపేట టాస్క్ఫోర్స్ పోలీసులు శనివారం పట్టుకున్నారు. కొమురవెళ్లి మండల కేంద్రానికి చెందిన కడమంచి యాదగిరి అనే వ్యక్తి అక్రమంగా పీడీఎస్ బియ్యాన్ని �
హుస్నాబాద్ రూరల్: ప్రజా సంక్షేమమే సీఎం కేసీఆర్ ప్రభుత్వ ధ్యేయమని హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్కుమార్ అన్నారు. శనివారం ఆయన మండలంలోని పందిల్లలో మహిళా సమాఖ్య భవనం, పల్లె ప్రకృతి వనం, పందిల్ల స్టేజీ వద్ద
వర్గల్: రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతున్న సీఎం కేసీఆర్ను విమర్శించే నైతిక హక్కు పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డికి లేదని రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప�
సిద్దిపేట : రాష్ట్రంలో మద్యం షాపుల కేటాయింపులో గౌడ సామాజిక వర్గానికి 15 శాతం రిజర్వేషన్లు కల్పించి గౌడ కులస్తుల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ బాటలు వేశారని సిద్దిపేట రూరల్ మండల జడ్పీటీసీ కోటగిరి శ్రీహరిగౌ
కొండపాక : నాణ్యమైన విద్యను అందించి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాల్సిన అవసరం ప్రతి ఉపాధ్యాయుడిపై ఉందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి అన్నారు. కొండపాక మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో మండల, జిల్లా, రాష్
చేర్యాల : ద్విచక్ర వాహనం వెనుక చక్రంలో కొంగు చిక్కుకుని ఓ మహిళ మృతి చెందిన ఘటన చేర్యాల-ఆకునూరు రహదారిలోని సుందరయ్యనగర్ వద్ద గురువారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నంగునూరు మండలం గణపురం గ్�