డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమంలో ప్రజలందరూ పాల్గొనాలని నల్లగొండ జిల్లా త్రిపురారం మండల ఎస్ఐ కైగూరి నరేశ్ అన్నారు. ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ డే సందర్భంగా గురువారం మండల కేంద్రంలో అన్ని �
ఇసన్నపల్లి - రామారెడ్డిలో కొలువైన కాలభైరవ స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజు అష్టమి తిథి సందర్భంగా స్వామి వారి జన్మదినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు.
మెదక్ జిల్లా పాపన్నపేట్ మండలంలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వన దుర్గాభవానీ మాతను ఆదివారం పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకుని పూజలు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు మంజీరానదిలోని పాయల్�
ఆర్థిక ఇబ్బందులు తాళలేక పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్ జిల్లా పాపన్నపేట మండలం కొత్తపల్లిలో చోటుచేసుకుంది. ఎస్సై నరేశ్ వివరాల ప్రకారం గ్రామానికి చెందిన మల్లేశం (38) ఓ వ్యక్తి వద్ద భూ�
పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గా భవానీమాతను ఆదివారం భక్తులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు మంజీరానదిలో పుణ్యస్నానాలు ఆచరించారు.
మెదక్ జిల్లా పాపన్నపేట మండలం కుర్తివాడ గ్రామంలో ఆర్థిక ఇబ్బందులతో కౌలురైతు ఆత్మహత్య చేసుకున్నాడు. పాపన్నపేట ఎస్సై నరేశ్ వివరాల ప్రకారం.. కుర్తివాడ గ్రామానికి చెందిన ఉబ్ది ఏసయ్య(44) గ్రామంలో ఏడాదిగా ఇతర�
మెదక్ జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గా భవానీమాత ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఆదివారం వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
Himayat nagar | హైదరాబాద్లో మందుబాబులు వీరంగం సృష్టించారు. హిమాయత్నగర్లో విధుల్లో ఉన్న ఓ ఎస్ఐని తమ కారుతో ఢీకొట్టారు. దీంతో అతని కాలు విరిగిపోయింది. ఎస్ఐ నరేశ్ విధుల్లో భాగంగా
జయశంకర్ భూపాలపల్లి : రూ. 25,000 లంచం తీసుకుంటూ భూపాలపల్లి ఎస్ఐ ఇస్లావత్ నరేష్ ఏసీబీ అధికారులుకు పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ హరీశ్ కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఏసీల వ్యాపారం చేసే ఉదయ్ శంకర్ అనే వ్యాప�