పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూరు గ్రామంలో ట్రాన్స్కో సిబ్బంది పొలం బాట కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వర్షాకాలంలో ఎక్కువగా విద్యుత్ ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంటుంద�
జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా నూతనంగా ఎన్నికైన జిల్లా కార్యవర్గం కృషి చేయాలని టీయూడబ్ల్యూజే (ఐజేయూ) రాష్ట్ర నాయకులు పిలుపునిచ్చారు. ఈ నెల 9న నిర్వహించిన టీయుడబ్ల్యూజే, ఐజేయు జిల్లా శాఖ ఎన్నికల్లో విజయం
దోమకొండ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఇల్లు లేని లబ్ధిదారులకు అందరికీ పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేసి ప్రతీ ఒక్కరికి రాజకీయాలకు సంబంధం లేకుండా అన్ని వర్గాల వా
ప్రతీ ఒక్కరూ తమ జీవితంలో యోగాను దిన చర్యలో భాగం చేసుకోవాలని, యోగా శరీరం, మనసు, ఆత్మను ఏకం చేసే అద్భుతమైన సాధనమని ఆయుష్ డాక్టర్ రాధిక అన్నారు. మండల కేంద్రంలో శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహి�
పైలెట్ గ్రామాల్లో మొదటి విడత మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సంబంధిత అధికారులకు సూచించారు. కలెక్టరేట్లోని రూమ్ నెంబర్ 224లో గృహ నిర్మాణ సంస్థ ప