రేకొండ మాజీ ఎంపీటీసీ చాడ శోభ మృతి గ్రామానికి తీరనిలోటని సిపిఐ జాతీయ నేత చాడ వెంకటరెడ్డి, బిఆర్ఎస్ జిల్లా నాయకుడు కొత్త శ్రీనివాస్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ జంగా వెంకటరమణారెడ్డి అన్నారు.
రేకొండ గ్రామంలో మాజీ ఎంపీపీ స్వర్గీయ చాడ ప్రభాకర్ రెడ్డి సతీమణి మాజీ ఎంపీటీసీ చాడ శోభ రెండు రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందగా, వారి కుటుంబాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని
రేకొండ మాజీ ఎంపీటీసీ చాడ శోభ అనారోగ్యంతో మృతి చెందడం సీపీఐ పార్టీకి, ఆ కుటుంబానికి తీరనిలోటని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అన్నారు.
మండలంలోని రేకొండ ఎంపీటీసీ చాడ శోభ (63)అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఆసుపత్రిలో గురువారం మృతి చెందారు. చాడ శోభ రేకొండ ఎంపీటీసీగా గెలుపొంది అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. వారి భర్త మాజీ ఎంపీపీ స్వర్గ
నలుగురికి భద్రత కల్పించాల్సిన కానిస్టేబుల్ కట్టుకున్న భార్య పట్ల కాలయముడయ్యాడు. తనకు విడాకులు ఇవ్వడం లేదని కక్షగట్టి కత్తితో గొంతుకోసి హత్య చేశాడు. సంచలనం సృష్టించిన ఈ ఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్
గద్వాల జిల్లా అలంపూర్లోని జోగులాంబ అమ్మవారి బ్రహ్మోత్సవాలకు రావాలని సీఎం కేసీఆర్ సతీమణి శోభ, ఎమ్మెల్సీ కవితను దేవస్థాన కమిటీ ఆహ్వానించింది. ఈ నెల 26 గురువారం వసంత పంచమి రోజున అమ్మవారి నిజరూప దర్శనాన్న�
దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి కల్వకుంట్ల శోభ శుక్రవారం బల్కంపేట ఎల్లమ్మ, అమీర్పేట్ కనక దుర్గమ్మ అమ్మవార్లను దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమీర్ప�