ల్లాలో గురుపౌర్ణమి వేడుకలను భక్తులు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఆలయాల్లో పూజారులు బాబాకు ప్రత్యేక పూజా కార్యక్రమాలుచేపట్టారు. జిల్లా కేంద్రంలోని షిర్డీ సాయిబాబా ఆలయంలో ఉదయం నుంచే భక్తుల సందడి నెలకొంద�
పట్టణంలోని మార్కండేయనగర్లో గల షిర్డీ సాయిబాబా ఆలయంలో సోమవారం గురుపౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేకువజాము నుంచే భక్తులు సాయిబాబా ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పరివార దేవతలకు వ
షిర్డీలోని సాయిబాబా ఆలయానికి ఏప్రిల్ 25 నుంచి జూన్ 15 వరకు వివిధ రూపాల్లో రూ.47 కోట్ల మేర భక్తులు కానుకలు సమర్పించారు. ఈ నెలన్నర వ్యవధిలో 26 లక్షల మంది భక్తులు సాయినాథుడిని దర్శించుకున్నారు.
భానుచందర్, సీత, మచ్చా రామలింగారెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘ప్రత్యక్ష దైవం షిర్డిసాయి’. ఈ చిత్రాన్ని దత్త ఫిలింస్ నిర్మాణంలో మచ్చా రామలింగారెడ్డి నిర్మించారు. దర్శకుడు కొండవీటి సత్యం రూపొం�
ఎల్బీనగర్ : దక్షిణ షిర్డిగా బాసిల్లుతున్న దిల్సుఖ్నగర్ సాయిబాబా దేవాలయంలో సాయిబాబాకు స్వర్ణ పుష్పార్చన మొదలయ్యింది. ఆలయ కమిటీ వారు స్వర్ణ పుష్పాలతో బాబా వారికి అర్చన చేసే కార్యక్రమానికి శ్రీకారం చు
షిర్డీ సాయిబాబా పేరిట ఆన్లైన్ మోసాలు | మహారాష్ట్రలోని ప్రముఖ దేవాలయమైన శ్రీ షిర్డీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ (ఎస్ఎస్ఎస్టీ) పేరిట పలువురు అక్రమార్కులు మోసాలకు పాల్పడుతున్నారు.