సీఎం కేసీఆర్ను యువత ఆదర్శంగా తీసుకొని క్రికెట్లో జాతీయస్థాయికి ఎంపికై సత్తాచాటాలని, క్రికెట్ అంటే మెట్రో నగరాలకే పరిమితం కాదని, మన ప్రాంతంలో సైతం అద్భుతమైన క్రీడాకారులు ఉన్నారని నిరూపించాలని ఆర్థి�
సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్ నూతన ఆవిష్కరణలకు కేంద్రంగా మారుతున్నది. సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన నూతన పరికరాలు పరిశ్రమ, హెల్త్కేర్ రంగానికి ఎంతో ఉపయోగపడనున్నాయి. మానవాళికి ఉప�
దేశంలోని ప్రముఖ ఐఐటీల్లో ఇంజినీరింగ్ విద్యలో ప్రవేశం కోసం నిర్వహించిన పోటీ పరీక్షల్లో జిల్లా విద్యార్థులు మెరిశారు. ఆదివారం వెలువడిన జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో ఖమ్మంలోని ప్రైవేట్ కళాశాలలు ర్యాంక
ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్లో భారత షూటర్లు సత్తాచాటారు. కొరియా వేదికగా గురువారం ముగిసిన మెగాటోర్నీ పతకాల పట్టికలో మనవాళ్లు టాప్లో నిలిచారు. పోటీల చివరి రోజు పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్
పాలిటెక్నిక్ డిప్ల్లొమో కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన టీఎస్ పాలీసెట్లో ఉమ్మడి నల్లగొండ జిల్లా విద్యార్థులు ప్రతిభ చాటారు. రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి బుధవారం విడుదల చేసిన ఫలితాల్లో ఎ�
పేద విద్యార్థులకు విద్యతోపాటు భోజన వసతి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ స్థాయిలో గురుకులాలను ఏర్పాటు చేసింది. ఇందులో నాణ్యమైన బోధనతోపాటు ఆటల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తుండడంతో విద్యార్థులు ప
మండలంలో 439 మంది పరీక్ష రాయగా 431 మంది ఉత్తీర్ణత సాధించినట్లు ఎంఈవో మధుసూదన్ తెలిపారు. స్వర్ణ, చించోలి(బి), ఆలూర్, కౌట్ల(బి), జామ్, బీరవెల్లి, జామ్ కేజీబీవీ, జామ్ గురుకుల పాఠశాలలు వందశాతం ఉత్తీర్ణత సాధించాయన
దేశంలో అత్యున్నతమైన, అత్యంత కఠినమైనదిగా పేరుపొందిన సివిల్ సర్వీసెస్ పరీక్ష (సీఎస్ఈ)లో అమ్మాయిలు అదరగొట్టారు. సోమవారం విడుదలైన సివిల్ సర్వీసెస్-2021 పరీక్ష ఫలితాల్లో జాతీయ స్థాయిలో టాప్ 3 ర్యాంకులు మ�
ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో భారత షట్లర్లు శుభారంభం చేశారు. మనీలా వేదికగా మంగళవారం ప్రారంభమైన టోర్నీలో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి, తానీషా క్రాస్టో- ఇషాన్ భట్నాగర్ జోడీలు రెండో రౌండ్
హైదరాబాద్ చేతిలో రాజస్థాన్ ఓటమి రాయ్, విలియమ్సన్ హాఫ్ సెంచరీలు హమ్మయ్య.. సన్రైజర్స్ హైదరాబాద్ గెలిచింది. వరుస పరాజయాలతో వీరాభిమానులు సైతం విసిగెత్తిపోయిన దశలో రైజర్స్ సమిష్టిగా సత్తా చాటింది. �