ఒకప్పుడు అభివృద్ధికి కేరాఫ్గా నిలిచిన సిద్దిపేటలో నేడు అభివృద్ధి పనులకు గ్రహణం పట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో అభివృద్ధి కుంటుపడుతున్నది.
శిల్పారామం పక్కన నిరుపయోగంగా ఉన్న స్టాళ్లను సీఎం రేవంత్రెడ్డి గురువారం పరిశీలించారు. మహిళా శక్తి పథకంలో భాగంగా స్వయం సహాయక సంఘాల మహిళల ఉత్పత్తులకు మారెటింగ్ సదుపాయం కల్పించేందుకు ఏర్పాట్లు చేయాలని �
చేనేత హస్తకళాకారులకు చేయూతనిచ్చేందుకు మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్, ఇండియా ఆధ్వర్యంలో డిసెంబర్ 15వ తేదీ నుంచి ఆలిండియా క్రాఫ్ట్స్ మేళా ప్రారంభం కానున్నట్లు శిల్పారామం జనరల్ మేనేజర్ అంజయ్య గురువ�
అభివృద్ధి ప్రదాత, ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ శనివారం పాలమూరు జిల్లాలో పర్యటించనున్నారు. సుమా రు రూ.100కోట్లతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను మంత్రు లు కేటీఆర్, శ్రీనివాస్గౌడ్ ప్రారంభించనున్నార
పాలమూరు దశదిశ మారుతున్నది. మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. గ్రేడ్ 1 మున్సిపాలిటీగా ఉన్న పాలమూరును కార్పొరేషన్గా మారితే తెలంగాణలో టాప్ సిటీలో ఒకటిగా మారుతుంది.
శిల్పారామానికి సందర్శకులు అధిక సంఖ్యలో విచ్చేశారు. శిల్పారామంలో నిర్వహిస్తున్న ఆల్ ఇండియా క్రాఫ్ట్స్ మేళాలో వివిధ ప్రాంతాల నుంచి విచ్చేస్తున్న కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు సందర్శకులను ఎంతగానో ఆ�
మహబూబ్నగర్ : జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్బండ్ సమీపంలో నిర్మిస్తున్న శిల్పారామం పనుల్లో వేగం పెంచి త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆదేశించారు. ఆదివా