వికారాబాద్ జిల్లా బొమ్రాస్పేట్ మండలంలో ఘోరం జరిగింది. రోడ్డు పక్కన వెళుతున్న గొర్రెల మందను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. మందలోని గొర్రెల పైనుంచి వాహనం దూసుకెళ్లింది.
సూర్యాపేట జిల్లా పాలకవీడు మండల కేంద్రం పోలీస్ స్టేషన్కి కూతవేటు దూరంలో అతివేగంగా వచ్చిన టాంకర్ లారీ గొర్రెల మందపై నుంచి దూసుకెళ్లడంతో ఎనిమిది జీవాలు మృతిచెందాయి.
కంకర లోడుతో వస్తున్న టిప్పర్.. 40 వ నెంబర్ జాతీయ రహదారిపై మూగజీవాలపైకి దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో 20 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 20 గొర్రెలు...
మహేశ్వరం, : కుక్కల దాడిలో 27 గొర్రెలు మృతి చెందిన సంఘటన మహేశ్వరం మండల పరిధిలోని కల్వకోల్లో గురువారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బొజ్జం మల్లేష్ గొర్రెలు మేపుతూ జీవనం సాగిస్తుంటాడు. గురువారం సాయంత్ర�
వేల్పూర్ : నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలంలోని అంక్సాపూర్ గ్రామశివారులో గురువారం గూడ్స్ రైలు ఢీ కొనడంతో 50 గొర్రెలు మృతి చెందాయి. కరీంనగర్ నుంచి నిజామాబాద్ వైపు వెళ్తున్న రైలు మార్గమద్యలో అంక్సా