విద్యార్థి కార్యకర్తలు ఉమర్ ఖాలిద్, షర్జీల్ ఇమామ్కు 2020 నాటి ఢిల్లీ అల్లర్ల కేసులో సుప్రీం కోర్టు బెయిల్ నిరాకరించిన నేపథ్యంలో సోమవారం రాత్రి ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్యూ)లో �
JNU Protests : సుప్రీం నిర్ణయానికి నిరసనగా ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్ యూ)లో కొందరు విద్యార్థులు ఆందోళనకు దిగారు. అంతేకాకుండా.. దేశ వ్యతిరేకంగా పలు నినాదాలు చేశారు.
Delhi riots case: 2020లో జరిగిన ఢిల్లీ అల్లర్ల కేసులో నిందితులు ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్ కు సుప్రీం కోర్టు బెయిల్ నిరాకరించింది. అయితే, మరో ఐదుగురికి బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు సోమవారం ఉదయం తీర్పు వెల్లడించింది.
Supreme Court: ఢిల్లీ అల్లర కేసులో సుప్రీంకోర్టు స్థానిక పోలీసులకు నోటీసులు జారీ చేసింది. ఉమర్ ఖలీద్, షార్జీల్ ఇమామ్, గుల్ఫిషా ఫాతిమా, మీరన్ హైదర్, షిఫా ఉర్ రెహ్మాన్ దరఖాస్తు చేసుకున్న బెయిల్ అంశాన్ని �
Delhi riots case | దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లో 2020లో చోటుచేసుకున్న అల్లర్ల కేసు (Riots case) లో నిందితులుగా ఉన్న షర్జీల్ ఇమామ్ (Sharjeel Imam), ఉమర్ ఖలీద్ (Umar Khalid) సహా ఏడుగురు నిందితులకు బెయిల్ మంజూరు చేసేందుకు ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) ని�